లేటెస్ట్
రోమ్ నగరంలోనూ ఈత, తాటి చెట్లకు డిమాండ్ : శ్రీనివాస్ గౌడ్
ఎన్నికల కోడ్ లేకపోతే హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన "నీరా కేఫ్" ను ఈ నెలలోనే ప్రారంభించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప
Read Moreగిరిజనులు కబ్జా కోరులా కేసీఆర్. ?: షర్మిల
కేసీఅర్ వెన్నుపోటు దారుడని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మిమ్మల్ని మించిన మోసగాడు ఎవరూ లేరని ఆరోపించారు. హామీలు ఇచ్చి మోసం చేయడం కేసీఆ
Read Moreఎండుతున్న పంటలు..అంగి లేకుండా మాజీ ఎమ్మెల్యే నిరసన
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద చివరి భూములు.. సాగునీరు లేక ఎండిపోతున్నాయని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ చెప్పారు. అటు ప్రాజెక్టు
Read Moreఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న ఇండియా..భారీ స్కోరు
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 321/7పరుగులతో మూడో రోజు ఆట ప
Read Moreఫార్ములా ఈ రేసింగ్కు సచిన్, చాహల్, ధావన్
ఇండియాలో రేసింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఈ రేసింగ్ క్వాలిఫైంగ్
Read Moreదగ్గుపాటి సురేష్ బాబు, రానాపై క్రిమినల్ కేసు
ఫిలీంనగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కొడుకు రానాపై క్రిమినల్ కేసు నమోదు
Read Moreబుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి
Read Moreఅసెంబ్లీని ముట్టడించిన వడ్డెరలు..అరెస్ట్
హైదరాబాద్: తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వడ్డెర కులస్తులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఇవాల ఉదయం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరు
Read More9 నెలల్లో పిల్లలు పుడుతరు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు:కేటీఆర్
55 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగ
Read Moreకేంద్ర పథకాల పేర్లు రాష్ట్రాలు మారిస్తే..నిలిపేస్తం: కేంద్రమంత్రి మాండవీయ
కేంద్ర పథకాల పేర్లు మార్చొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలను హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు నిబంధనలు, షరతులను ఉ
Read Moreఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తం : అమిత్ షా
దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడంతో
Read Moreసింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంల
Read Moreసెక్రటేరియట్ను ప్రారంభించకుండా ఆపినం : కేఏ పాల్
తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని కేసీఆర్ వాయిదా వేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అంబేద్క
Read More












