లేటెస్ట్
మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి : మహేశ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహబంధంలోకి అడుగు పెట్టి ఇవాళ్టితో 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ తన భార్య
Read Moreలక్ష రూపాయలకు 5 ఎకరాల భూధాన్ భూమి సర్టిఫికేట్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూదాన్ భూమి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను ఏస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం సీఐ వివరా
Read Moreహైదరాబాద్ ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేసింగ్లో ప్రమాదం
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరగుతున్న ఫార్ములా ప్రాక్టీస్ ఈ రేస్లో ప్రమాదం చోటుచేసుకుంది. టర్నింగ్ పాయింట్ వద్ద ఓ వెహికల్ డివైడర్ను ఢ
Read MoreH1B Visa : ఇండియన్ టెకీలకు అమెరికా గుడ్ న్యూస్
వాషింగ్టన్ : హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. "డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్" ను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటి
Read Moreనిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు జలపతిరెడ్డి తన ఇద్దరు కూతుళ్లతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో.. మృతుడి సూసైడ్ నోట్ ను మరణ వాంగ్మూ
Read Moreగిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ
గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రం
Read Moreఆర్టీసీ క్రాస్ రోడ్లో కాంగ్రెస్ నేతల ఆందోళన
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ అదానీ, ప్రధాని మోదీ దిష్ట
Read Moreపవన్కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే : చిరంజీవి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నది అభిమానులు కాదు.. భక్తులేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న &l
Read Moreహాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా, అక్షర్ పటేల్
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 114 ఓవర్లలో 7 వికెట
Read Moreచాదర్ ఘాట్ వద్ద కుంగిన రోడ్డు
హైదరాబాద్ రోడ్లపై గత కొన్ని రోజులుగా వరస గుంతలు ఏర్పడుతున్నాయి. తాజాగా MGBS చాదర్ ఘాట్ రహదారిపై 20 ఫీట్ల మేర రోడ్డు కుంగిపోయింది. దీంతో పెద్ద గుంత ఏర్
Read Moreటైటానిక్ హీరోకు అస్సాం సీఎం ఆహ్వానం
హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోకు అస్సాం నుంచి ఆహ్వానం అందింది. డికాప్రియోను అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ను సందర్శించాలని
Read Moreకాశ్మీర్ లో లిథియం..ఎలక్రిక్ కార్లకు కొదవుండదు..!
దేశంలో తొలిసారి లిథియం నిల్వలు వెలుగుచూశాయి. జమ్ము కాశ్మీర్ లో 59లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. బ్యాటరీలు, విద్యుత్
Read Moreమరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ లో జరిగిన కార్యక్రమంలో ముంబై నుంచి
Read More












