లేటెస్ట్
పోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్
పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె
Read More‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్ల జేఏసీ
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్ లోని ఏ
Read Moreవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి&nbs
Read Moreటర్కీ, సిరియాలో తిండి, నీరు లేక తల్లడిల్లుతున్రు
టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 21 వేలు దాటింది. ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 21,051 మంది మరణించినట్లు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. టర్కీలో 17,67
Read Moreకరెంట్ ఆఫీస్ ముందు వైఎస్ షర్మిల ధర్నా
జనగామ జిల్లా : రఘునాథ్ పల్లి సబ్ స్టేషన్ ముందు ఉన్న జాతీయ రహదారిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు దిగారు. రాష్ట్రంలో అప్రకటిత విద
Read Moreఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్
త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం గిరిజన వికాసం కింద నీటి వసతి రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధ
Read Moreకరెంటు కోసం మరో బషీర్ బాగ్ ఉద్యమం : రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు ఇచ్చిన గడువు ముగిసిందని వచ్చే ఎన్నికల్లో ఆయనను సాగనంపడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక
Read Moreకేటీఆర్.. దమ్ముంటే ఓల్డ్ సిటీలో మసీదులు కూల్చు :బండి సంజయ్
రాష్ట్రంలో రోడ్లకు అడ్డంగా ఉన్న ఆలయాలు, మసీదులు కూలుస్తామన్న మంత్రి కేటీఆర్..ముందు ఓల్డ్ సిటీలో అడ్డంగా ఉన్న మసీదులు కూల్చాలని బండి సంజయ్ సవాల్ విస
Read Moreకరెంటు కోతలపై రైతుల కన్నెర్ర
నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, నాగర్జునసాగర్, తిప్పర్తి సహ పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు
Read Moreప్రగతిభవన్ కు వెళ్లిన రాజాసింగ్ అరెస్ట్.. ఆ తర్వాత అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు
ప్రగతిభవన్ వద్ద అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు. రాజసింగ్ సింగ్ ని డీసీఎం వాహనంలో అసెంబ్లీకి తీసుకెళ్లారు.
Read Moreజడేజాపై ఆసీస్ మీడియా అక్కసు..బాల్ టాంపరింగ్ అంటూ న్యూస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో కంగారుల నడ్డి విరిచాడు. మొకాలి గాయంతో దాదాపు 5 నెలల పాటు
Read Moreసెంచరీ దిశగా రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 77/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన
Read Moreకొనసాగుతున్న బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేండ్లలో నేరవేర్చని హామీలు, కుటుంబ అవినీతి, నియంత పాలన నుం
Read More












