లేటెస్ట్

పోలీసు దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో యువకుడు

మెదక్ : మహిళ మెడలో నుంచి  బంగారg గొలుసు దొంగతనం చేశాడన్న అనుమానంతో  పోలీసులు ఓ యువకుడిని చితకబాదారు. విచారణ పేరుతో చావబాడటంతో ప్రాణాపాయస్థిత

Read More

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్  వెహికిల్ టైర్  ఊడిపోయింది. రాజాసింగ్ అసెంబ్లీ సమావే

Read More

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ కు మార్గం సుగమం

ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దేశం కలల కన్న ప్రాజెక్ట్ ఇది అని ఈ సందర్భంగా బాంబే హైకోర్టు వ్యాఖ్యానించ

Read More

డబ్బుల్లేక భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వెళ్లిన భర్త

భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న 33ఏళ్ల గిరిజన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదుకున్నారు. తన భార్య డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లడానికి ఆటో డ్రై

Read More

ఈవ్ టీజర్లకు రాచకొండ సీపీ కౌన్సిలింగ్

యువతులు, మహిళల్ని వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సీపీ చౌహన్ హెచ్చరించారు. మహిళా భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఆడ

Read More

Liquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3గంటలకు బెయిల్ పై ఉత్తర్వులు జారీ చేస్తామని రౌస్ ఎవె

Read More

రాజ్యసభ ఛైర్మన్ కుర్చీలో పీటీ ఉష

రాజ్యసభలో గురువారం అరుదైన ఘటన జరిగింది. రాజ్యసభ ఛైర్మన్‌  జగదీప్‌ ధన్‌కర్‌ అటెండ్ కాకపోవడంతో పీటీ ఉష రాజ్యసభకు అధ్యక్షత వహించ

Read More

పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

హైదరాబాద్: పెండ్లి జరుగుతున్న సమయంలోనే కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో క్వశ్చన

Read More

బీఆర్ఎస్ నేతలకు కొండా సురేఖ సవాల్

వరంగల్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు బాగా పెరిగాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నార

Read More

రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న  తొలి టెస్టు  మ్యాచ్లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన

Read More

కేసీఆర్ ది పేదల వ్యతిరేక ప్రభుత్వం: ఆకునూరి మురళి

కరీంనగర్ జిల్లాలో నిర్మించిన 1600 డబుల్ బెడ్ రూంలు మూడు సంవత్సరాలు దాటినా పేదలకు కేటాయించడం లేదని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. 

Read More

నార్మల్ డెలివరీలు పెంచాలె : కలెక్టర్ యాస్మిన్ భాష

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష డాక్టర్లకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శ

Read More

177పరుగులకే ఆసీస్‌ ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫి మొదటి టెస్టు  మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును ఫస్ట్ ఇన్నింగ్స్ లో  177పరుగులకే ఆలౌట్ చేశారు.

Read More