లేటెస్ట్

ప్రగతిభవన్​ పేల్చేస్తామనడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్లగొండ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది పాద యాత్ర కాదని, ఆయనది సగం కారు యాత్ర.. సగం పాదయాత్ర అన్నట్లుగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ ర

Read More

పరేడ్​ గ్రౌండ్​ సభకు జనాలను భారీగా తరలించాలి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న సెక్రటేరియెట్ ప్రారంభం తర్వాత సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించే బహిరంగ సభకు జనాలను భారీగా తరలించాలని జీహెచ్​ఎంస

Read More

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను లైట్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు

సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉంటేనే హాజరు మధ్యాహ్నం దాటితే దాదాపు ఖాళీ మంత్రుల చాంబర్లలో ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సభ్యులదీ అదే తీరు హైదరాబాద్, వెల

Read More

జలసౌధలో కేఆర్ఎంబీ త్రీమెంబర్​కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు : ఈ నెల17న ఉదయం 11.30 గంటలకు జలసౌధలో  కేఆర్ఎంబీ త్రీమెంబర్​కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ, ఏపీ ఈఎన్స

Read More

డిప్యూటీ చైర్మన్‌‌‌‌గా బండ ప్రకాశ్‌‌‌‌ పేరు ఖరారు

హైదరాబాద్, వెలుగు: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు మండలి డిప్యూటీ సెక్రటరీ వద్

Read More

బిల్లులు రాక.. బీఆర్​ఎస్​సర్పంచ్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులకు తోడు ఆరోగ్య సమస్యలతో మనస్తాపం  పది రోజుల కిందటే కలెక్టర్, డీపీఓకు రాజీనామా లెటర్  సంగారెడ్డి జిల్లా పెద్ద ముబారక్ ప

Read More

విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు

రోజుకు నాలుగైదు గంటలన్నా ఇస్తలేరని ఆవేదన నల్గొండలో సబ్​స్టేషన్​ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం   నాగర్ కర్నూల్​లో సబ్ స్టేషన్​కు తాళమేసిన ర

Read More

ఫార్ములా ఈ -కార్ల రేసింగ్‌‌, మంత్రుల కాన్వాయ్​లతో హైదరాబాద్​లో ట్రాఫిక్ కష్టాలు

ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు, ట్రాఫిక్ డైవర్షన్లు  ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్ క్లోజ్    అమీర్&zw

Read More

సబ్స్టేషన్ ను ముట్టడించిన రైతులు..ఉద్రిక్తత

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తిలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించారు.  24 గంటల నిరంతర విద్యుత్  అని చెబుతున్న ప్రభుత్వం  రెం

Read More

ఆడపిల్లలు పుట్టడానికి కారణం చెప్పిన ఎమ్మెల్యే

ఆడపిల్లలు జన్మించడానికి గల కారణం ఏంటో అసెంబ్లీలో వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వివరించారు.. ఆడపిల్లలు పుట్టడానికి  సైంటిఫి

Read More

నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు

నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న

Read More