లేటెస్ట్
బర్డ్ ఫ్లూతో సముద్ర సింహాలు, పక్షులు మృతి
పెరూలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా అక్కడ 585 సముద్ర సింహాలు, 55వేల పక్షులు చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బర్డ్ ఫ్
Read Moreకేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పులు ఎందుకైనై : భట్టి
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో పాలన ఆగమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం.. రూ.5 లక్షల కోట్ల అ
Read Moreనర్సంపేటలో టీపీసీసీ చీఫ్ కు సహకరించని ‘దొంతి’
వరంగల్ : నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ దొంతి మాధవరెడ్డి పాదయాత్ర చేపట్టారు. దుగ్గొండి మండలం కేశవపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు.
Read Moreజనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం : మంత్రి తలసాని
సికింద్రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో జనావాసాల మధ్య ఉన్న గోదాములను మరో చోటకు తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబ
Read Moreటర్కీకి అండగా భారత్.. రెండు విమానాల్లో సామాగ్రి
భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న టర్కీ, సిరియాకు భారత్ అండగా నిలిచింది. తన వంతు సాయంగా రెస్క్యూ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్స్, వైద్య సిబ్బందిని&n
Read Moreబహుజనులపై దాడులు చేస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గడీల పాలన సాగిస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులకు తాము అండగా
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమన్న హైకోర్టు ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సింగిల్ జడ్జి బెంచ్ హైదరాబాద్ : ఫాం హౌస్ కేసులో
Read Moreకేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల నిధుల వాటా తగ్గిందని అన్నారు. కేంద్రం
Read Moreఛలో అసెంబ్లీకి వెళ్తున్న యాదవులు అరెస్టు
యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని.. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న యాదవ
Read Moreకాంగ్రెస్ లోకి పొంగులేటి వస్తే ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా : 2024 జనవరి మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ
Read Moreవడ్డీ రేటు పెంచిన ఆర్బీఐ.. ఈఎంఐ పెరిగే అవకాశం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచినట్లు ఆర్బీఐ
Read Moreసంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డిపోతారం ఇండస్ట్రీ ఏరియాలోని లీ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగల
Read Moreనేచర్ క్యూర్ ఆసుపత్రిని సందర్శించిన సోనుసూద్
హైదరాబాద్ : రెనోవేషన్ జరుగుతున్న నేచర్ క్యూర్ ఆసుపత్రిని సినీ నటుడు సోనుసూద్ సందర్శించారు. కొత్తగా పునరుద్ధరణ పనులు జరుగుతున్న కాటేజీలు, భ
Read More












