లేటెస్ట్

Upasana: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన

బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ పెళ్లికి సంబందించిన ఫోటోలను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేశా

Read More

పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఎదురవుతోంది.

Read More

24 గంటల పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చిన్రు : మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్కు పాలిటిక్స్ అంటే టాస్క్ అని.. మిగతా వాళ్లకు అదో గేమ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక

Read More

రేవంత్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ప్రగతి భవన్‭ను పేల్చివేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశ

Read More

జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగును మోడీ తీసేస్తరేమో : అసదుద్దీన్

ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన జాతీయ జెండాలోని ఆకు

Read More

ఎలక్ట్రిక్ వెహికిల్స్కు కేంద్రంగా హైదరాబాద్ : కేటీఆర్

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడలుు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయ

Read More

China Balloon:భారత్ పై చైనా సీక్రెట్ బెలూన్ తో నిఘా

భారత్, అమెరికా వంటి దేశాలపై చైనా నిఘా పెట్టిందా..? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై కన్నేసిందా..? అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడించిన సమాచారం ఇప

Read More

‘రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్‌’పై రవితేజ, రష్మిక ప్రశంసలు

నటుడు సుహాస్ ‘కలర్‌‌‌‌‌‌‌‌ఫొటో’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే &ls

Read More

గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్..అందాలు చూస్తూ తినొచ్చు

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు రెస్టారెంట్లు సరికొత్త థీమ్ తో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. రకరకాల టేస్టీ ఫుడ

Read More

కోలుకుంటున్న రిషబ్ పంత్.. ఇన్ స్టాలో పిక్ షేర్..

డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ కు రెండు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించ

Read More

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని క్యాబినెట్‌ మీటింగ్ హాల్ లో జరుగుత

Read More

కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల ఆందోళన

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన ఆయన కాన్వ

Read More

Farm house case : హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు

ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ

Read More