సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డిపోతారం ఇండస్ట్రీ ఏరియాలోని లీ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే కార్మికులు, ఉద్యోగులు భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం
- మెదక్
- February 8, 2023
లేటెస్ట్
- రఘునందన్రావుకు ఓట్లడిగే హక్కు లేదు : రాజనర్సు
- ముస్లిం రిజర్వేషన్లపై మోదీవి పచ్చి అబద్ధాలు: సిద్దరామయ్య
- రూ.500కు సిలిండర్ రానోళ్లు.. ఎంపీడీవో ఆఫీసుల్లో అప్లై చేసుకోండి : పొన్నం ప్రభాకర్
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం
- మే 8లోగా పోలింగ్ స్లిప్పులు అందించాలి
- 13 మంది రాజన్న ఆలయ.. ఉద్యోగులపై కొరడా
- ఉపాధి కూలీలకు 150 రోజులు పని కల్పిస్తం : వంశీచంద్రెడ్డి
- జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు షురూ
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లీడర్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!