లేటెస్ట్

కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది : లక్ష్మణ్

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అరోపించారు. 1993 నుంచి ఢిల్లీలో ఉంటేనే బీసీ సర్టిఫికెట్ ఇస్త

Read More

పంబన్ బ్రిడ్జి ఓపెన్..వంతెన దాటిన 50 ఫిషింగ్ బోట్లు

తమిళనాడులోని రామేశ్వరంలో మత్స్యకారులు, ఫిషింగ్ బోట్లు వెళ్లేందుకు పంబన్ రైల్వే బ్రిడ్జిని ఓపెన్ చేశారు. వంతెన తెరవడంతో తొలిరోజే 50కి పైగా పడవలు పంబన్

Read More

అప్పులు చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలి : బూర నర్సయ్య గౌడ్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  ఫైరయ్యారు. కాళేశ్వరం పేరుతో తప్పుడు లెక్కలు చూపించి నిధులను వెనకేసుకున్నారని ఆరోపించారు. ద

Read More

రాష్ట్రానికి దిక్కులేదు కాని దేశం పోయి ఏం చేస్తడు: మందకృష్ణ మాదిగ

రాష్ట్రంలో అనాథల కోసం చట్టం తేవాలన్న డిమాండ్ తో ఈ నెల 15 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేయనుంది. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ తెలిపా

Read More

తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తం : కేసీఆర్

అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గులాబీ సర్కార్ ఏర్పాటైతే రెండేళ్లలో మహారాష్ట్ర పరిస్థితిన

Read More

శాసనసభ కౌరవ సభను తలపిస్తోంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ శాసన సభ కౌరవ సభను తలపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలపై శాసన మండలిలో వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహ

Read More

దేశంలో ఈ దుస్థితికి కాంగ్రెస్, బీజేపీలే కారణం : కేసీఆర్

దేశంలో మార్పు కోసమే  జాతీయ రాజకీయాల్లోకి వచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా..ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని

Read More

నాందేడ్ గురుద్వార్ లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

మహారాష్ట్ర నాందేడ్‭ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గురుద్వార్ లో  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువులు స

Read More

Maharashtra : బీఆర్ఎస్ సభ.. MNS నేతల అరెస్టు

మహారాష్ట్రలోని నాందేడ్​లో బీఆర్ఎస్  భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఎంఎన్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని ఎంఎన్ఎ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మునిగింది : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గం నష్టపోయిందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ

Read More

కుట్రలు.. కుతంత్రాలు.. కార్గిల్ యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర

పాకిస్థాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌.. భారత్, పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. సరిహద్దు

Read More

చైనాతో సంబంధం ఉన్న యాప్స్ పై నిషేధం

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే హానికర యాప్ లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చైనాతో సంబంధం ఉన్న138 బెట్టింగ్​ యాప్​లు, 94 లోన్ లెండింగ్

Read More

కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగ

Read More