లేటెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని మునిగింది : వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గం నష్టపోయిందని బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఫ్యామిలీ
Read Moreకుట్రలు.. కుతంత్రాలు.. కార్గిల్ యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర
పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్.. భారత్, పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. సరిహద్దు
Read Moreచైనాతో సంబంధం ఉన్న యాప్స్ పై నిషేధం
దేశ సమగ్రతకు విఘాతం కలిగించే హానికర యాప్ లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చైనాతో సంబంధం ఉన్న138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ లెండింగ్
Read Moreకీసర ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగ
Read MorePT Usha: నా అకాడమీని ఆక్రమిస్తున్నరు
తన అథ్లెటిక్స్ ఆకాడమీని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లెజెండరీ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్, ఎంపీ పీటీ ఉష ఆరోపి
Read MoreSurya Kumar Yadav: ‘హలో ఫ్రెండ్’ అంటూ సూర్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రం దాదాపుగా
Read MoreMI Xiaomi: ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన షావోమీ
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ షావోమీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది. షావోమీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు ఫొటోలు సోషల్ మీడియాల
Read Moreనిధులు రాలేదని మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
నిర్మల్ జిల్లాలో మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించింది. పెంబి మండలం వేణునగర్ లో సర్పంచ్ రాధ పురుగుల మందు తాగింది. స్థానికులు ఆమెను
Read Moreకేటీఆర్ కామెంట్స్పై ప్రవీణ్ కుమార్ సెటైర్లు
ముమ్మాటికి తమది కుటుంబ పాలనేనని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బహుజన పార్టీ ర
Read Moreస్పౌజ్ బదిలీలు చేపట్టండి.. మినిస్టర్లకు టీచర్ల విజ్ఞప్తి
స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని స్పౌజ్ టీచర్లు మంత్రులను కోరారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్
Read Moreఐపీఎస్ ఆఫీసర్లకు ప్రాధాన్యమున్న పోస్టులిస్తలేరు : రఘునందన్ రావు
ఇటీవల బదిలీ చేసిన 93 ఐపీఎస్ ఆఫీసర్లలో ఒక్కరికి కూడా కీలక పోస్టు ఇవ్వలేదని బీజేపీ ఎమెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ప్రాధాన
Read Moreపాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దుబాయ్ల
Read Moreకేసీఆర్ది దిక్కుమాలిన పాలన : వైఎస్ షర్మిల
కేసీఆర్ది దిక్కుమాలిన పాలన అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు
Read More












