లేటెస్ట్
గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో.. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని కేంద్రమంత్రి
Read Moreతారకరత్నహెల్త్పై కీలక అప్డేట్
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత వారం రోజులుగా తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే
Read Moreపరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసుల
Read Moreఆరూరి పేరుకే ఎమ్మెల్యే.. చేసేవి సివిల్ కాంట్రాక్ట్ పనులు: షర్మిల
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్దన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
Read Moreఫాంహౌస్ కేసు: ప్రభుత్వ అప్పీల్పై సోమవారం హైకోర్టు తీర్పు
ఫాంహౌస్ కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అ
Read Moreవైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత
వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓ కాంట్రాక్టర్ అన్న షర్మిల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డా
Read Moreమాజీ మంత్రికి చెప్పుల దండతో స్వాగతం
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి మండ
Read Moreనిన్ను చూసి గర్వపడుతున్నా.. సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే సామ్.. కొద్దిరోజులు
Read Moreకత్తులు, రివాల్వర్ తో ఫొటోలు దిగి బెదిరింపులు
వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూవివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రివాల్వర్తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్
Read Moreవందే భారత్ తరహాలో వందే మెట్రో :కేంద్ర మంత్రి
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.4,480 కోట్లు కేటాయించినందుకు..కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సారి
Read Moreకోహ్లీ స్పిన్ బౌలింగ్ ఆడటం ప్రాక్టీస్ చెయ్ : ఇర్ఫాన్ పఠాన్
ఆసియా కప్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. అయితే, ఫామ్ లోకి వచ్చినా స్పిన్ బౌలింగ్ ని ఎదుర్కోవ
Read Moreఇండ్లకు పగుళ్లు...ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం
జమ్మూకశ్మీర్లోనూ ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దోడా జిల్లాలో పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. థాత్రి పట్టణంలోని ఓ బస్తీలో
Read Moreజనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలి: కేంద్రమంత్రి
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. లక్డీకపూల్ లో జరిగిన బీసీ సంఘాలు-బీసీ కుల
Read More












