లేటెస్ట్
న్యాయం కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టు కోచ్లు
కాంట్రాక్ట్ కోచ్ లు రోడ్డెక్కారు. మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నా తమను పర్మినెంట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు
Read MoreInd vs Aus: నాగ్పూర్ చేరుకున్న టీమిండియా
ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగబోయే టెస్ట్ సిరీస్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) కోసం టీమిండియా నాగ్ పూర్ చేరుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించడానిక
Read Moreపాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో : మాలోత్ కవిత
మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడిత
Read Moreకారులో 350 కిలోల గంజాయి స్వాధీనం..
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. మహారాష్ట్రకు చ
Read Moreతహసీల్దార్ ఆఫీసు ఎదుట కుటుంబం ఆందోళన
సిద్దిపేట : కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తమ భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని ని
Read Moreవిద్యార్థిని అనుమానాస్పద మృతి
నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. సోన్ మండలం పాక్
Read Moreముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానులు, ఆత్మీయుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్నగర్ నుంచి
Read Moreబడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిన్రు : ఆర్.కృష్ణయ్య
కేంద్ర బడ్జెట్లో బడాబాబులకు పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇచ్చారని అన్నా
Read Moreనన్ను ఫేవర్ అడిగారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార కామెంట్స్
స్టార్ హీరోయిన్ నయనతారకు కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ఇటీవల తనను కలిసిన ఓమీడియాతో నయనతార
Read Moreకీసరగుట్ట బ్రహ్మోత్సవాలపై రాచకొండ సీపీ
మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామిని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయ మండపంలో ఆలయ చైర్మన్ తాటకం రమేష్
Read Moreతెలంగాణ బడ్జెట్లో భారీ అవినీతి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో భారీ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శేరి
Read Moreఈ నెల 6న కర్ణాటకకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 6న బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ను ఆయన ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగ
Read MoreT20 Worldcup: రిటైర్మెంట్ ప్రకటించిన జోగిందర్ శర్మ
వెటరన్ టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘టీమిండియాకు ప్ర
Read More












