లేటెస్ట్

టపాసులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది.  రెం

Read More

ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది.

Read More

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. అయితే అభియోగాల నమోదుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ కొంత సమయం ఇవ్వాలని గ‌

Read More

ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు

ఇంగువ చేసే మేలు అంతా ఇంతా కాదు. రసం, సాంబారు, పచ్చళ్లు, తాలింపుల్లో మాత్రమే దీన్ని వాడుతుంటారు చాలామంది. కానీ అన్ని కూరల్లో ఇంగువ వేసి తింటే ఆరోగ్యాని

Read More

కాబోయే వధూవరుల ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్

వాళ్లిద్దరు కాబోయే దంపతులు. కానీ అంతలోనే అనుకోని విషాదం. మాయదారి మృత్యువు ప్రీ వెడ్డింగ్ షూట్ రూపంలో కభళించింది.  క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28),

Read More

 అశ్లీల వెబ్ సైట్ లింకు పెట్టిండు.. జాబ్ పోగొట్టుకుండు

శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌(SVBC) లో ఒఎస్ఒ( అటెండ‌ర్‌)గా విధులు నిర్వ‌హిస్తున్న ఒక ఉద్యోగిని  బుధ‌వారం విధుల నుండి తొల‌గించిన‌ట్లు తెలిపారు ఎస్వీబ

Read More

సిలబస్ లో మార్పులు: దీపావళి తర్వాత యూనివర్సిటీలు రీఓపెన్

హైదరాబాద్: కరోనా క్రమంలో సెలవులు ప్రకటించిన యూనివర్సిటీలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీపావళి తర్వాత రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పునఃప్రారంభిస్తామని

Read More

కోవిడ్-19 ప‌రీక్షల కోసం.. హైదరాబాద్‌లో ఆర్‌టీ–పీసీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం

భారతదేశంలో ప్ర‌ముఖ‌ డయాగ్నోస్టిక్ చైన్‌లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ ఇప్పుడు ఆర్‌టీ–పీసీఆర్‌ సాంకేతికతతో కూడిన కోవిడ్‌–19 పరీక్షా కేంద్రాన్ని

Read More

పైలెట్ ను కాస్త కుక్ గా మార్చిన కరోనా

మలేషియా కోలాలంపూర్ కు చెందిన అజ్రిన్ మొహమాద్ జావావి 20ఏళ్ల నుంచి ఎయిర్ లైన్స్ లో పైలెట్  గా పనిచేశారు. ప్రతీ రోజు ఉదయం 8గంటలకు వైట్ అండ్ వైట్ డ్రెస్ న

Read More

కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత

Read More

పొలంలో  వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి రైతు మృతి

కర్నూలు: పొలంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి చెన్నయ్య (35) రైతు మృతి చెందిన సంఘటన జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో జరిగింది. మృతున

Read More

ఓల్డ్ సిటీలో పన్నులు వసూలు చేస్తున్నారా..? శ్వేతపత్రం విడుదల చేయాలి

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో పన్నులు వసూలు చేస్తున్నారా? లేదా అనేదానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవా

Read More

ఇందిరాపార్కులోని గంధ‌పు చెట్లు మాయం…

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ స‌మీపంలో ఉన్న‌ ఇందిరాపార్క్ లో గంధపు చెట్లను నరికి.. గంధపు చెక్కల్ని పట్టుకుపోతున్నారు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్

Read More