
లేటెస్ట్
ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కే
Read Moreఅంబులెన్స్ కు ముందు పరిగెత్తి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన కానిస్టేబుల్
ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారి కల్పించి…ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సమయానికి ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడాడు ఓ కానిస్టేబుల్. ప
Read Moreరైతుల సమస్యలపై 12న కలెక్టరేట్ల వద్ద ధర్నా
కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగ
Read Moreపొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి.. ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్ అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట
Read Moreగ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు
పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం గాంధీభవన్లో సమావేశమైన పీసీసీ క
Read Moreరైతుల వద్ద సాదా బైనామా ఉందా.. పట్టా కోసం దరఖాస్తు చేసుకోండి
రైతుల సమావేశంలో మంత్రి హరీష్ రావు సూచన సంగారెడ్డి : పట్టాలు లేని రైతులంటూ ఎవరూ ఉండరాదని.. సాదా బైనామాతో ఉన్న రైతులు ఈనెల 10వ తేదీలోగా పట్టా కోసం దరఖాస
Read Moreమాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత
కడప: సీనియర్ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాల
Read Moreవైరల్ వీడియో: పామును పట్టుకున్న హీరో.. యానిమల్ బోర్డు ఫిర్యాదు
చెన్నై: ప్రముఖ తమిళ హీరో శింబు వివాదంలో చిక్కుకున్నాడు. ఈశ్వరన్ సినిమా షూటింగ్లో పాల్గొన్న శింబు.. మూవీ సెట్స్లో కోబ్రా స్నేక్ను పట్టుకొన్నాడు.
Read Moreచట్ట ప్రకారమే అర్నాబ్ గోస్వామి అరెస్ట్: సంజయ్ రౌత్
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్
Read More