లేటెస్ట్

ముంబైతో మ్యాచ్..టాస్ గెలిచిన హైదరాబాద్

షార్జా: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా మంగళవారం షార్జా వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది హైదరాబాద్. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచు

Read More

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాయం

Read More

నగదు రహిత లావాదేవీల కోసం..జతకట్టిన పేటీఎం – దాల్మియా సిమెంట్

దాల్మియా సిమెంట్‌, ప్రముఖ గేట్ వే సంస్థ పేటీఎంలు భాగస్వామ్యం అయ్యాయి. నగదు రహిత చెల్లింపుల పరిష్కారం  కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాల్మియా సిమెంట్ ని

Read More

ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్ కే గెలిచే అవకాశాలెక్కువట

షార్జా: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా మంగళవారం కీలక మ్యాచ్ జరగనుంది. పటిష్టమైన ముంబైతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు చావో రేవో అయిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కు గెల

Read More

కరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకం

మళ్లీ విజృంభించే అవకాశం ఉంది రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక వరంగల్ అర్బన్: మహమ్మారి కరోనాకు రానున్న 90 రోజులు అత్య

Read More

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి సమీపంలోని బండకిందపల్లి దగ్గర ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృ

Read More

కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఆన్ లైన్ బెట్టింగ్ వెబ్ సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడంపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది

Read More

వేతనాలు అడిగితే వేధిస్తారు.. ఉద్యోగాల్లోంచి తీసేస్తామంటున్నారు

హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన డిక్యూ ఎంటర్ టెయిన్మెంట్ యానిమేషన్ కంపెనీ ఉద్యోగులు ఆరు నెలల్నుంచి జీతాలివ్వకపోవడంతో 1400 మంది రోడ్డునపడ్డామని ఆవేదన హైదరా

Read More

3నెలల్లో 3 పెళ్లిళ్లు : కరోనా వల్ల ఈ నిత్య పెళ్లి కూతురికి ఎంతకష్టం ఎంత కష్టం

మహరాష్ట్రకు చెందిన 27ఏళ్ల మహిళ పలువురిని పెళ్లిళ్లు చేసుకొని..వారికి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నాసిక్ కు చెందిన యేగేష్ అన

Read More

మాల్యా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి : కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

మాజీ కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యజమాని, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించడం కోసం యూనైటెడ్‌ కింగ్‌ డమ్‌లో పెండింగ్‌లో

Read More