లేటెస్ట్

వర్షం తగ్గేవరకు ఆగండి ప్లీజ్.. హైదరాబాద్లో వరదలో కొట్టుకుపోయిన యువకుడి పరిస్థితి ఏమైందో చూడండి !

పెట్టిన హెల్మెట్ పెట్టినట్లే ఉంది.. వర్షానికి తడవకుండా వేసుకున్న రెయిన్ కోర్టు అలానే ఉంది. రాత్రి 11 దాటినా వర్షం తగ్గకపోవడంతో.. ఇంట్లో వాళ్లు ఎదురు చ

Read More

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా : కాంగ్రెస్ ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ముంబై పోలీసులు వచ్చి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను పట్టుకుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నార

Read More

Breaking News: రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి జిల్లాలోని రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మునోత్ గ్రూపు లిథియం సెల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  బ్యాటరీ, మె

Read More

సిటీ పోలీసుల కోసం శిశు సంరక్షణ కేంద్రం ... పేట్ల బుర్జులో ప్రారంభించిన సీపీ ఆనంద్

హైదరాబాద్​సిటీ, వెలుగ: పేట్లబుర్జులోని సిటీ ఆర్ముడ్​రిజర్వ్​ఆఫీసులో పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణా కేంద్రం (క్రెష్

Read More

సెప్టెంబర్ 22న అట్లాంటా ఎలక్ట్రికల్స్ ఐపీఓ

న్యూఢిల్లీ: అట్లాంటా ఎలక్ట్రికల్స్  ఐపీఓ ఈనెల 22–24 తేదీల మధ్య ఉంటుంది. కంపెనీ దీని ద్వారా రూ.687 కోట్ల నిధులు సేకరించనుంది. ప్రైస్​బ్యాండ్

Read More

తనైరాలో ఫెస్టివల్ ఆఫర్లు.. కొనుగోళ్లపై కూపన్లు, గోల్డ్ కాయిన్స్

హైదరాబాద్​, వెలుగు: టాటా లగ్జరీ ఫ్యాషన్​బ్రాండ్​తనైరా పండుగ ఆఫర్లను ప్రకటించడంతోపాటు 'మియారా' అనే కొత్త కలెక్షన్​ను ప్రారంభించింది.   రూ.

Read More

యెస్బ్యాంక్లో వాటాలు అమ్మిన SBI

న్యూఢిల్లీ:   యెస్ బ్యాంక్‌‌‌‌లోని తన వాటాల్లో 13.18 శాతం సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్​ఎంబీసీ) కు రూ.8,888.9

Read More

భద్రాచలంలో అరుదైన శస్త్రచికిత్స.. 8 ఏండ్ల బాలుడి కడుపులో నుంచి స్క్రూ డ్రైవర్ తీసిన డాక్టర్లు

పేరెంట్స్ కాస్త ఏమరుపాటుగా ఉంటే పిల్లలు ఏం చేస్తారో అర్థం కాని విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బాలుడు స్క్రూ డ్రైవర్ మింగిన ఘటన కలకలం రేపింది.

Read More

టీజీఎస్ ఆర్టీసీలో 1,743 జాబ్స్.. లాస్ట్ డేట్అక్టోబర్28

1000 డ్రైవర్‌‌‌‌‌‌‌‌, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ అక్టోబర్‌&zwn

Read More

జనానికి రూ.2 లక్షల కోట్లు ఆదా.. జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మేలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

న్యూఢిల్లీ:  జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఆదా అవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన ఒక క

Read More

సెప్టెంబర్19నుంచి సరస్‌‌‌‌‌‌‌‌ మేళా..విజయవంతం చేయాలని మంత్రి సీతక్కపిలుపు

హైదరాబాద్, వెలుగు: పల్లె కాంతులు విరిసేలా హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీలో ఈ నెల 19 నుంచి సరస్ మేళా నిర్వహించనున్నారు. శిల్పారామంలో

Read More

ఉద్యమకారుల స్మృతి వనానికి భూమి ఇవ్వండి : 1969 ఉద్యమకారుల సమితి

కేంద్రమంత్రి రాజ్​నాథ్​కు 1969 ఉద్యమకారుల సమితి వినతి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల స్మృతి వనం కోసం కంటోన్మెంట్​లో వంద ఎకరాలు కేటాయించ

Read More

అమెరికా టారిఫ్లతో ఎగుమతులకు దెబ్బ.. ఆగస్టులో 16.3 శాతం తగ్గుదల.. జీటీఆర్ఐ వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశంపై అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా యూఎస్​కు భారతదేశం నుంచి చేసే ఎగుమతులు వేగంగా తగ్గుతున్నాయి. ఈ సుంకాలు వాషింగ్టన్ మార్కె

Read More