లేటెస్ట్

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు

దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గంగమ్మ గ

Read More

విద్యార్థుల నిరసనకు  గ్రామస్తుల మద్దతు.. రాస్తారోకో

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా): స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు టైంకు బస్సులు నడపకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్న విద్యార్థులు తమ ఆవేదనను తెలియజేసేం

Read More

అమిత్ షా అలా అనడం బీజేపీ దుర్మార్గానికి నిదర్శనం

మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్

Read More

కలెక్టర్ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తాం

కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ కస్తూర్బా స్కూల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఎస్.ఓ. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. సిబ్బంది నిర్లక్ష్యం

Read More

ఉప ఎన్నిక నేపథ్యంలో తహసీల్దార్లకు స్థానచలనం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బదిలీల పర్వం మొదలైంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తాహసీల్దార్లకు స్థాన చలనం కల్పిస్తూ ఇవాళ ఉత్తర్వులు జ

Read More

ఏ రూల్స్ ప్రకారం ఈటలకు నోటీసులు ఇస్తరు

మర మనిషి అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదని బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు తెలిపారు. ఆ పదం రాజ్యాంగంలో నిషేధించబడిందా అని ప్రశ్నించారు.

Read More

ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది... ఆశ భయాన్ని ఓడిస్తుంది

విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయాను.. ఇప్పుడు దేశాన్ని వదులుకోవడానికి

Read More

ఢిల్లీలో దీపావళి వేడుకలపై కీలక నిర్ణయం 

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దీపావళి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో టపాసులపై గ

Read More

'బ్రహ్మాస్త్ర' జంటను ఆలయంలోకి రాకుండా నిరసన

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ సింగ్, ఆలియా భట్ లకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం దర్శనకు వెళ్లిన ఈ జంటను అక్కడి భజ

Read More

వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలి

ట్యాంక్ బండ్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్, భాగ్య

Read More

రామచంద్ర పిళ్లైతో తిరుమలకు వెళ్ళడం అబద్దమా?

లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించార

Read More

మంచిర్యాలలో బైక్ యాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అమిత్ షా ఆదేశాలతో ప్రజా గోస - బీజేపీ భరోసా బైక్ యాత్రను చేపట్టామని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వా

Read More

రాజకీయ పార్టీల పేరుతో విరాళాలపై ఐటీ కొరడా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నెండుకుపైగా రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఐటీ సో

Read More