లేటెస్ట్

గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు ముమ్మరం

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దు అడవులలో మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో గుండాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్ గఢ్

Read More

గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

వినాయక నిమజ్జనంను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. నాచారం, మల్లాపూర్ లోని వీఎన్ఆర్ గార్డెన్లో రాచకొండ కమ

Read More

నిమజ్జనం విషయంలో అధికారులకు సహకరిస్తాం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) గణేష్ విగ్రహాలను కూడా హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ ఆందోళనకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ

Read More

సాగర్ ఎడమకాల్వకు గండి..వేల ఎకరాల్లో పంట నష్టం

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది.  నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో సాగర్‌ ఎడమ కాలువకు గండి పడటంతో లక్ష్మిదేవి గూడెం,

Read More

ఢిల్లీలో బాణసంచా విక్రయాలు బ్యాన్

ఢిల్లీలో మరోసారి టపాసులపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది జవనరి ఒకటి వరకు బ్యాన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రా

Read More

బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జట్టు కడుతాం

బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా జట్టు కడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా గ్రామాల్

Read More

షమీని ఇంట్లో కూర్చోబెట్టడం పట్ల ఆశ్చర్యపోయా

ఆసియాకప్లో టీమిండియా వైఫల్యంపై ఇంటా బయటా విమర్శలు చెలరేగుతున్నాయి. అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీ

Read More

బస్సుల కోసం రోడ్డుపై విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్సులను ఆపి గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. మార్నింగ్ టైంలో సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతు

Read More

రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే బీజేపీతోనే సాధ్యం 

మంచిర్యాల జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 లక్షల ఇండ్ల చొప్పున.. మొత్తం 16 లక్షల ఇండ్ల నిర్మాణాలకు డబ్బ

Read More

ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారు

2024 సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన‌ ‘భార‌త్ జోడో’ యాత్ర తమ

Read More

వర్షం ఎఫెక్ట్.. డివైడర్ ను ఢీకొన్న బస్సు

హైదరాబాద్ : అబిడ్స్ జీపీవో చౌరస్తాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురైంది. సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా

Read More

టీ20 ర్యాంకింగ్స్లో దిగజారిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్..టీ20 ర్యాంకింగ్స్లో దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న సూర్య..పాక్ తో జరిగిన మ్యాచ్ లో విఫలమవడంతో..నాల్గో

Read More

ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు

ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చే

Read More