లేటెస్ట్
‘రాజ్ పథ్’ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చే యోచన
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా లాన్ ల పేరు మార్చాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. వీటి పేర్లను మార్చి ‘కర్తవ్య పథ్’ గా నా
Read More21 కి.మీ పరిధిలో సైక్లింగ్ ట్రాక్
హైదరాబాద్ లో సోలార్ రూఫ్ తో కూడిన సైక్లింగ్ ట్రాక్ ను అభివృద్ది చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలి
Read Moreఏడాది పాటు తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం
74 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగురవేయబోతున్నాం ఈనెల 17న పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పెరేడ్ ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం అందరూ
Read More8ఏళ్లుగా చేస్తున్నది పాలన కాదు మోసం
కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా: సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా చేస్తున్నది పాలన కాదు మోసం అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు
Read Moreఆప్ నేతలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు
ఆప్ నేతలకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు పంపారు. ఆప్ కు చెందిన అతిషీ, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు గవర్నర్
Read More'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ వచ్చేసింది
సుధీర్ బాబు, కృతిశెట్టి ప్రధాన పాత్రలలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. బెంచ్ మ
Read Moreఅన్ని మున్సిపాలిటీల్లో ఫీవర్ సర్వే చేపట్టాలె
డెంగ్యూ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డెంగ్యూ నివారణపై వర్చువల్ విధానంలో
Read Moreఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన కేఏ పాల్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నంకు చెందిన 11 మంది మహిళలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర
Read Moreవెకిలి పోస్టులు పెట్టడానికి సిగ్గుండాలి
బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అవమానించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని
Read Moreఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాల్సిందే..
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని.. ఆయనకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజకీయాల్లో దేన్నైనా సహించగలం కానీ నమ్మ
Read Moreకరీంనగర్లో పట్టపగలే భారీ చోరీ
15 లక్షలు తీసుకెళ్తున్న వ్యక్తిని వెంటాడి చోరీ కరీంనగర్ నగరంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. కలెక్టరేట్ ఎస్.బి.ఐ బ్యాంకు నుంచి
Read Moreగుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారింది
గుజరాత్ డ్రగ్స్కు కేంద్రంగా మారిందని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ ఆరోపించారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదా
Read Moreకౌన్సిలర్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి లిజ్..
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ పై ఆమె గెలుపొందారు. బ్రిటన్ వ్యాప్తంగా మొత్తం 1.60 లక్షల మంది కన
Read More












