లేటెస్ట్
'చెడ్డి గ్యాంగ్ తమాషా' టైటిల్ టీజర్
అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చెడ్డి గ్యాంగ్ తమాషా'. సిహెచ్ క్రాంతి కిరణ
Read Moreభవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండదు
బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో విడిపోయి సరిగ్గా నాలుగేండ్ల తర్వాత 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మూర్ఖత్వం&
Read Moreకోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంలో సీఎస్ నెంబర్ వన్
గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణం
Read Moreబలపరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ విజయం
జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ విజయం సాధించారు. సోరెన్ సర్కార్కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మొత్తం 8
Read More13 జిల్లాల స్పౌస్ టీచర్స్ బదిలీలు పెండింగ్ లో ఉంచిన్రు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బ్లాక్ చేయబడిన13 జిల్లాల భార్య భర్తల బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల కుటుంబాలు డిమాండ్ చేశాయి. టెలిఫోన్ భవన్ డీఎస్ఈ (
Read More‘మన ఊరు – మన బడి’తో బడులను బాగు చేస్తున్నం
హైదరాబాద్: కరోనా సమయంలో టీచర్ల సేవలు అమోఘమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్ డ
Read Moreబీజేపీది డబ్బుతో కూడుకున్న రాజకీయం
అమిత్ షా దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. భారత ప్రజలు కమ్యూనిస్టులను దూరం ప
Read Moreవంద స్కీములు ప్రవేశపెట్టినా కేసీఆర్ను నమ్మరు
మునుగోడు తీర్పుతో కేసీఆర్ పతనం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్లుగా ఫామ్ హౌస్ నుండి రాని కేసీఆర్.., మునుగోడు
Read Moreబీజేపీ కుట్రలను తిప్పికొట్టటమే భారత్ జోడో యాత్ర ఉద్దేశం
నిన్న డిల్లీలో రాంలీలా మైదానంలో కాంగ్రెస్ మహా ర్యాలీ విజయవంతమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఈ నెల 7 న రాహుల్ నేత్రత్వంలో 3590 కిలోమీ
Read Moreకేసీఆర్.. వినాయకుడితో పెట్టుకుంటే ఆగమైపోతవ్
గణేష్ నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్ మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అన
Read Moreరాష్ట్రంలో పలు జిల్లాల్లో NIA సోదాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేషనల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, హనుమకొండ జిల్లాలోని చైతన్య మహిళా సంఘం నేతల ఇండ్లల్లో
Read Moreవ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిందే
వ్యాపారం కోసమే నడుపుతున్న విద్యాసంస్థలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలను కొందరు వ్యాపార సంస్థలుగ
Read More21మంది కంటెస్టెంట్లకి బిగ్బాస్ స్వాగతం
ఉపయోగం లేని షో.. గొడవలు పెడుతుంది.. అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది.. యూత్పై, ఫ్యామిలీస్పై చెడు ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి ష
Read More












