లేటెస్ట్

చెరువులు బలపడితేనే గ్రామాలు బాగుపడుతాయి : మ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి, వెలుగు: చెరువులు బలపడితేనే గ్రామాలు బాగుపడుతాయని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు చెరువు

Read More

షేర్ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో రూ.22 లక్షలు కొట్టేసిన్రు.. గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో ఘటన

అలంపూర్, వెలుగు : షేర్‌‌ మార్కెట్‌‌లో పెట్టుబడి పేరుతో సైబర్‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి రూ.22 లక్షలు కొట్టేశారు. ఈ ఘటన గద్వాల

Read More

అర్హత లేకుండా వైద్యం చేస్తే చర్యలు

స్టేషన్ ఘన్‌పూర్, వెలుగు: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణం శివునిపల్లిలో తెలంగాణ మెడికల్​ కౌన్సిల్ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్

Read More

యువతికి మత్తు మందు ఇచ్చి ఆస్పత్రి ఉద్యోగి దాడి ..కరీంనగర్‌‌లోని దీపిక హాస్పిటల్‌‌లో ఘటన

లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్ట్‌‌ జ్వరంతో వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు కరీంనగర్ క్రైం, వెలుగ

Read More

బతుకమ్మ నాటికి రోడ్డు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క  ములుగు/ వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: వచ్చే బతుకమ్మ పండుగ వరకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీ

Read More

కామారెడ్డి సభను విజయవంతం చేయాలి : నాగపురి కిరణ్కుమార్గౌడ్

జనగామ, వెలుగు: ఈ నెల 15న నిర్వహించనున్న కామారెడ్డి బీసీ మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ పార్టీ రాష్ర్ట నాయకుడు నాగపురి కిరణ్​కుమార్​గౌడ్​ పిలుపుని

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : భారతీయ కిసాన్ సంఘ్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని, యూరియా కొరతను తీర్చాలని భారతీయ కిస

Read More

రాబోయే కొన్ని గంటల్లో ఈ జిల్లాలకు వర్ష సూచన.. హైదరాబాద్ వెదర్ ఎలా ఉండబోతోందంటే..

మెదక్: మెదక్ జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో తేలి

Read More

శాంతి భద్రతపై చర్యలు తీసుకోవాలి : సీపీ సాయి చైతన్య

సీపీ సాయి చైతన్య  బోధన్, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సూచించారు. మంగళవారం బోధన్ పట్టణం

Read More

మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్

నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కేసు నమోదయింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నారాయణప

Read More

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

చేర్యాల, వెలుగు: జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేర్యాల, మద్దూర్, ధూల్మిట మం

Read More