లేటెస్ట్

గ్లోబల్ సమిట్ పేరుతో.. భూముల అమ్మకం : మాజీ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: గ్లోబల్  సమ్మిట్  పేరిట సీఎం రేవంత్ రెడ్డి భూములు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ద

Read More

ఆ రెండు జీపీల్లో ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చాపరాలపల్లి, జూలూరుపాడు ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లలోని చ

Read More

మహిళలపై డిజిటల్ హింస

మహిళలు, బాలికలపై  హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటి.  ఇది వారి ఆరోగ్యం, జీవితాలు, కుటుంబాలు, సమాజంపై తీవ

Read More

వేల గ్రంథాలయాలున్నా.. సిబ్బంది కరవు!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి అత్యంత కీలకమైన అడుగు పడాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప

Read More

తెలంగాణ రాష్ట్రంలో 20% పెరిగిన ఇసుక ఆదాయం!

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు టార్గెట్.. ఇప్పటికే రూ.600  కోట్లు ఆదాయం     ఓవర్ లోడ్, జీరో దందాకు చెక్   &

Read More

కర్ణాటక సీఎం కుర్చీ మార్పు పంచాయితీకి తెర

      కాంగ్రెస్​ హైకమాండ్​ ఆదేశాల మేరకు సమావేశం     తమ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని సంకేతాలు  

Read More

పంచాయతీ ఎన్నికల్లో బీసీల ఓటు ఎటు?

రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్​ను బీజేపీ ప్రభుత్వం, కోర్టులు అంగీకరించే అవకాశం లేదు.. కనుక కాంగ్రెస్​ పార్టీపరంగా 42 శాతం అభ్యర్

Read More

2047నాటికి సూపర్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇండియా..ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్‌‌‌‌‌‌‌‌

డెహ్రాడూన్: భారతదేశం 2047 నాటికి సూపర్​పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదుగుతుం

Read More

ఢిల్లీలో ‘స్లో పాయిజన్’లా పొల్యూషన్.. చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ న్యూఢిల్లీ/ముంబై:  దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి ‘స్లో పాయిజన్&rsquo

Read More

సర్పంచ్ పదవి కోసం ఎస్సై వీఆర్ఎస్

కోదాడ,వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్సై వీఆర్ఎస్  తీసుకుంటున్నారు. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పుల

Read More

హైటెక్‌‌ సిటీ అడ్డాగా ఆస్ట్రేలియన్ల అకౌంట్లకు కన్నం.. 42 మంది నుంచి రూ.10 కోట్లు కొల్లగొట్టిన ముఠా

42 మంది నుంచి రూ.10 కోట్లు కొల్లగొట్టిన ముఠా రిట్జ్‌‌ ఐటీ సొల్యూషన్స్‌‌ పేరుతో ఫేక్ కస్టమర్ సపోర్ట్‌‌ సెంటర్ కంప్

Read More

మేం చచ్చాక ఫ్లాట్స్ ఇస్తారా?..బాచుపల్లిలో వాసవీ గ్రూప్ బాధితుల ఆందోళన

2021లోనే డబ్బులు తీసుకుని ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయట్లేదని ఆగ్రహం ఆలస్యమైన మాట నిజమేనన్న వాసవీ నిర్వాహకులు త్వరలో ఓ నిర్ణయంతో ముందుకువస్తామని వెల

Read More

మన వ్యవసాయ రంగాన్ని ప్రపంచం గుర్తించేలా చేయాలి : మంత్రి తుమ్మల

    అధికారులతో భేటీలో మంత్రి తుమ్మల ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రపంచం గుర్తించేలా చేయాలని అధికారులను మంత్రి

Read More