
లేటెస్ట్
నన్ను చంపేందుకు ఎమ్మెల్యే మాగంటి కుట్ర: కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా
Read Moreమెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి
మెదక్టౌన్, వెలుగు: నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ వీధిలో జరిగింది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. హవేలీ ఘనపూర్ మండలం
Read Moreచందుర్తి మండలంలో తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకు అరెస్ట్
చందుర్తి, వెలుగు: తండ్రిని కారుతో గుద్ది చంపిన కొడుకును అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు త
Read Moreఅర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ఆవరణలో ని
Read Moreఅభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాలను అభివృద్ధి చేసి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని పలు
Read Moreసిద్దిపేట బంద్ సంపూర్ణం
సిద్దిపేట, వెలుగు: గోరక్షకులపై దాడికి నిరసనగా విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట బంద్ విజయవంతమైంది. మంగళవారం ఉదయ
Read Moreపెద్దపల్లి డీఈవోను సస్పెండ్ చేయాలి .. కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా
పెద్దపల్లి, వెలుగు: అవినీతికి పాల్పడుతున్న పెద్దపల్లి డీఈవో మాధవిని సస్పెండ్చేయాలని రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర
Read Moreభూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: భూభారతి చట్టంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ
Read Moreసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: పేదల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం ఎన్ట
Read Moreసంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్క్రాంతి సూచించారు. మంగళవారం ఆమె సంగార
Read Moreజూన్ 5న వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్మెంట్
సూర్యాపేట, వెలుగు : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు ‘వా
Read Moreసీఎంను కలిసిన ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆ
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఓ ప్యాసింజర్ వ్యాన్పై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వ్యాన్లోని
Read More