లేటెస్ట్

దేశంలో మరోసారి బీజేపీదే అధికారం

హైదరాబాద్, వెలుగు: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పంచాగ శ్రవణ కర్త సూర్యనారాయణమూర్తి త

Read More

రాహుల్​ను ప్రధానిని చేద్దాం: మంత్రి ​శ్రీధర్​బాబు

కాటారం, వెలుగు:  రాహుల్​గాంధీని ప్రధానిని చేద్దామని ఐటీ మినిస్టర్​ దుద్దిళ్ల శ్రీధర్​బాబు కాంగ్రెస్​ కార్యకర్తలకు సూచించారు. పెద్దపల్లిలో పార్టీ

Read More

అబద్ధాల పునాదులపై ఆగమైంది

‘ఈ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయకుండా కావాలని ఆలస్యం చేస్తున్నది.. వచ్చేది వర్షాకాలం.. అప్పుడు వరదలొస్తే మేడిగడ్డ బ్యారేజీ మొత్తం క

Read More

బీజేపీవి మత రాజకీయాలు : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు : సమాజాన్ని కుల, మతాల పేరిట చీల్చడమే బీజేపీ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇందిరాభవన్ లో నిర్వహించిన ఉగాది వ

Read More

పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనని, ఎందుకంటే తానే ఇప్పటి వరకు రెండు పార్టీలు మారానని కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల

Read More

దశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్​లోకి బీరేన్​

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ దంపతులు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత  దశాబ్దం తర్వాత తిరిగి సొంత

Read More

ట్రిపుల్​ఆర్ అలైన్ మెంట్ మార్చండి

హైదరాబాద్, వెలుగు: రీజనల్​ రింగ్ ​రోడ్ (ఆర్ఆర్ఆర్)​అలైన్ మెంట్ మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆర్​అండ్​బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ర

Read More

వారణాసిలో మోదీపై ట్రాన్స్​జెండర్ పోటీ

ఎన్నికల బరిలో హేమంగి సఖి అఖిల భారత హిందూ మహా సభ పార్టీ నుంచి టికెట్ ట్రాన్స్​జెండర్ల సమస్యలు తీర్చేందుకే.. వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీపై

Read More

అభివృద్ధిలో మరింత ముందుకెళ్లాలి: గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా సుఖ సంతోషాలతో

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో..రాధాకిషన్ వాంగ్మూలం నమోదు

అపోజిషన్ లీడర్లు టార్గెట్​గా ఆపరేషన్స్ విచారణలో పూర్తి సమాచారం వెల్లడించిన మాజీ డీసీపీ  సీల్డ్ కవర్​లో కోర్టుకు రిపోర్ట్ అందజేయనున్న పోలీస

Read More

దండకారణ్యంలో 21 ఏండ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం

భద్రాచలం, వెలుగు : 21 ఏండ్ల తర్వాత చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో పురాతన రామాలయం తెరుచుకుంది. మావోయిస్టు ప్రభావిత బస్తర్​ప్రాంతం సుక్మా జిల్లా చింతల్​నార్​

Read More

భారత సంతతి బిల్డర్ కెనడాలో హత్య​

ఒట్టావా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన బిల్డర్​తో పాటు మరొకరు మృతిచెందారు. మరో వ్యక్తి త

Read More

హైదరాబాద్‌లో తనిఖీల్లో రూ.12.87 కోట్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్​ జిల్లాలో రూ.12.87 కోట్ల నగదు సీజ్​చేసినట్లు జిల్లా ఎన్నికల అధ

Read More