
లేటెస్ట్
ఏపీలో టీడీపీ కూటమిదే అధికారం
హైదరాబాద్, వెలుగు: ఏపీలో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వేదపండితులు అన్నారు.
Read Moreఏ మాస్టర్ పీస్ మూవీ నుండి అప్డెట్
అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. శుక్ర, మాటరాని మౌనమ
Read Moreలంగర్హౌస్ సంఘం రామాలయంలో .. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు షురూ
మెహిదీపట్నం, వెలుగు: లంగర్హౌస్సంఘం రామాలయంలో మంగళవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మఠాధిపతి శ్రీరాహుల్ దాస్ బాబా ఉగాది సందర్భంగా ప్రత్
Read Moreలక్షద్వీప్లో మహిళల వెతలు..దీవుల్లో విద్య, వైద్య సేవల కొరత
అగత్తి: లక్షద్వీప్.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన సముద్రం, బీచులు, కొబ్బరి చెట్లతో కూడిన ప్రకృతి సౌందర్యం గుర్తుకు వస్తుంది. ప్రధాని మోదీ ఇటీవలే అక్కడ ప
Read Moreఅనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో మరో చిత్రం
ఎఫ్2, ఎఫ్3 వంటి హిలేరియస్ ఎంటర్టైనర్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్.. మళ్లీ స
Read Moreటెట్ అప్లైకి నేడు ఆఖరు .. ఇప్పటి వరకూ 1.93 లక్షల అప్లికేషన్లు
.హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్త
Read Moreభారత్ సూపర్ పవర్గా ఎదగాలె : వెంకయ్య నాయుడు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో మంగళవారం ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్
Read Moreమెయిన్ డ్రాకు మాళవిక
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్&zwnj
Read Moreమీ ఊళ్ల పేర్లు మారిస్తేమా సొంతమైతయా? : రాజ్ నాథ్ సింగ్
చైనాకు రాజ్ నాథ్ సింగ్ ప్రశ్న నమ్సాయ్: అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ చైనా ఓ ప్రకటన రిలీజ్ చేయడంపై కేంద్ర మంత్రి రాజ్
Read Moreకేటీఆర్ ఆచితూచి మాట్లాడాలి.. సన్నిహితులే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తరు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాటను
Read Moreకంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు
హైదరాబాద్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానా
Read Moreచత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. 12మంది కార్మికులు మృతి
చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేడియా డిస్టిల్లరీ కార్మికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. దీంతో 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
Read Moreమల్లన్న స్వామికి ఆదాయం 2, వ్యయం 14
కొమురవెల్లి, వెలుగు: శ్రీ క్రోధి నామ ఉగాది సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏకాదశ రుద్
Read More