కొల్చారం, వెలుగు : మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం చెరువు అలుగు పారుతోంది. చేపలు నీటిలో వెళ్లిపోకుండా మత్స్యకారులు వల ఏర్పాటు చేశారు. అందులో సోమవారం కొండ చిలువ చిక్కింది. ఉదయం అటుగా వెళ్లిన రైతులు దాన్ని గమనించి ఫారెస్ట్అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి తీసుకళ్లారు.
చేపల వలలో కొండ చిలువ
- మెదక్
- September 12, 2023
లేటెస్ట్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు
- తెలంగాణలో కాంగ్రెస్కు 14 సీట్లు పక్కా : సీతక్క
- Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
- T20 World Cup 2024: ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు.. టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా..?
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- Geethanjali Malli Vachindi OTT Official: OTTకి గీతాంజలి మళ్ళీ వచ్చింది.. ఆఫీషియల్ డేట్ వచ్చేసింది
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా