మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి ... కరెంట్ షాక్తో యువకుడు మృతి

మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి ...  కరెంట్ షాక్తో యువకుడు మృతి

హైదరాబాద్ లోని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.  2023 జూలై 09 ఆదివారం రాత్రి వచ్చిన ఆకాష్ సింగ్ (27) అనే యవకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు.  మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  దీనిపై ఇంతవరకు విద్యుత్ అధికారులు చర్యలు చెపట్టలేదు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ బేగంబజార్ లో  సేల్స్ మెన్ గా  పని చేస్తున్నాడు.  అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. గతంలోనూ ఓ వ్యక్తి ఇలాగే... ఇదే పోల్ షాక్ తగిలి మృతి చెందాడు.