శంషాబాద్, వెలుగు: హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ అని తెలుసుకొని దాన్ని తినడానికి ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు సమ్మెతో అష్టకష్టాలు పడ్డాడు. శనివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఒవైసీ సల్మాన్ ముంబై వాసి సమ్మె కారణంగా ఎటూ పోలేక దాదాపు ఆరు గంటలు ఎయిర్ పోర్ట్ లోనే నిరీక్షించాడు. ఒక ప్రైవేట్ క్యాబ్ ను ఆశ్రయించగా, క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్ కు వెళ్లడానికి రూ.1500లు అవుతుందని చెప్పాడు. అవాక్కయిన ఓవైసీ సల్మాన్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి విమానం టికెట్ రూ.2 వేలు కాగా, క్యాబ్ డ్రైవర్ అడిగినంత డబ్బులు ఇవ్వలేక, నిరాశతో ముంబై కి తిరిగి వెళ్లిపోయాడు.
హైదరాబాదీ బిర్యానీ కోసం వచ్చిన ముంబయి వాసి
- హైదరాబాద్
- October 20, 2019
లేటెస్ట్
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్