ఏబీవీపీ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత రేపింది. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని సభ వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు నినాదాలు చేయడంతో పాటు.. వెంటనే వర్శిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని సర్కారు నాశనం చేసిందని విమర్శించారు. ఇందులో భాగంగానే విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్లు మూసివేశారు. విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలపడంతో.. అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను అరెస్ట్ చేశారు. లాఠీ చార్జ్ లో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఉద్రిక్తతంగా మారిన ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడి
- హైదరాబాద్
- March 11, 2020
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు