తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ల మార్పు

తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ల మార్పు

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ గా దీపదాస్ మున్షి నియమించింది ఏఐసీసీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీపదాస్ మున్షీ తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు థాక్రేను గోవా ఇంఛార్జ్ గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ ను నియమించారు.