ఎయిర్టెల్.. రీఛార్జ్ రేట్లను మరోసారి పెంచే ఆలోచన చేస్తోందని కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడించారు. జులైలోపు టారిఫ్ రేట్ల పెంపు ఉంటుందని తెలిపాడు. ఈ ఏడాదిలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెంచుకోవాలని ఎయిర్ టెల్ కంపెనీ టార్గెట్గా పెట్టుకుంది. వ్యాపారంలో ఇన్కం కంటే ఎక్స్పెండీచర్ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచితే మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఈ రేట్ల పెంపుతో ఈ కంపెనీల ఆర్పూ రూ. 20–25 పెరుగుతుందని అంచనా. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే టారిఫ్ రేట్లు తక్కువగానే పెంచుతామని, దీనివల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వవని ఎయిర్ టెల్ పేర్కొంది.
టారిఫ్ రేట్లు పెంచే ఆలోచనలో ఎయిర్టెల్
- బిజినెస్
- February 28, 2023
లేటెస్ట్
- పూర్వీ లెహర్ నౌకాదళ విన్యాసాలు
- ఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే
- ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం
- కరువు సాయం కోసం సీఎం సిద్ధూ ధర్నా
- జాక్స్ కేక.. సెంచరీతో దంచికొట్టిన విల్ జాక్స్
- వెలుగు సక్సెస్: తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు
- కులవృత్తులను అభివృద్ధి చేసింది బీజేపీనే:ఎంపీ కె.లక్ష్మణ్
- వంశీకృష్ణను గెలిపిస్తే ఉపాధి అవకాశాలు : దూలం శ్రీనివాస్
- గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు : రేగుంట సునీల్
- రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..