హైదరాబాద్, వెలుగు: వెహికల్ లీజింగ్ కంపెనీ ఏఎల్డీ ఆటోమోటివ్ మనదేశంలో గురువారం తమ కొత్త గ్లోబల్ మొబిలిటీ బ్రాండ్ ఏవెన్స్ను ఆవిష్కరించింది. ఇది రెండు కంపెనీలను ఒకటి చేసింది. ఏఎల్డీని 2005లో, లీజ్ప్లాన్ ఇండియాను 1999లో స్థాపించారు.
ఏవెన్స్ దగ్గర ఇప్పుడు 44 వేల వెహికల్స్ ఉన్నాయి. ఈ కంపెనీ భారతదేశం అంతటా 280కి పైగా ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కొత్త బ్రాండ్కు 15,700 మంది ఉద్యోగులు ఉన్నారు.
