బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

న్యూఢిల్లీ: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ భిక్షమయ్య కు కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. 

మరిన్ని వార్తల కోసం..

'కట్నం వల్ల కలిగే లాభాలు' అంటూ  పాఠాలు

గ్రేటర్​ జనం వారం తాగునీటి ఖర్చు 40 కోట్లు

మురారి సినిమా.. రీమేక్ చేయాలనుంది