కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్షా. ఆదివారం పుదుచ్చేరిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా..వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుప్పకూలుతోందన్నారు. అందుకే సీనియర్లు ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. పుదుచ్చేరి మాజీ సీఎం కె నారాయణస్వామి గాంధీ కుటుంబానికి సేవ చేయడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కేంద్రం నిధుల నుంచి రూ.15 వేల కోట్లను గాంధీ కుటుంబానికి నారాయణ స్వామి కట్ మనీగా ఇచ్చారని ఆరోపించారు. మెజార్టీ కోల్పోవడం, కేంద్రం పథకాలపై పెట్టీ పాలిటిక్స్ చేయడం కారణంగానే నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోయిందని తెలిపారు.
వారసత్వ రాజకీయాలతోనే కాంగ్రెస్ కుప్పకూలుతోంది
- దేశం
- March 1, 2021
లేటెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- దుబాయ్లో భారీ వర్షాలు .. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు రద్దు
- Paris Olympics 2024: ఒలింపిక్స్ నుండి వైదొలిగిన లాంగ్ జంపర్
- సీఎం జగన్ ను చంపేందుకే దాడి.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్..
- 16 కేసులు పెట్టినా భయపడకుండా పనిచేశా : అడ్లూరి లక్ష్మణ్
- V6 DIGITAL 18.04.2024 EVENING EDITON
- మోదీ ఫోటోతో ఓట్లు అడగాలె: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఓట్ల జాతర.. ప్రారంభమైన నామినేషన్లు
- మీ మొబైల్ కు వచ్చిన మేసేజ్ అసలైనదా?.. నకిలీదా..?తెలుసుకోండిలా..
- కేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ప్రశాంత్ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ