శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఏప్రిల్ 4న ఉదయం 6 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఫైలెట్ చాకచక్యంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేయడంతో అందర ఊపిరి పీల్చుకున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- రంగారెడ్డి
- April 4, 2023
లేటెస్ట్
- గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
- మాల్దీవుల నుంచి భారత సైన్యం వెనక్కి ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది?
- అరే కామ దరిద్రుడా.. : ఆవుపై అత్యాచారం చేసిన బాలుడు అరెస్ట్..!
- సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు
- కరువు కాలంలోనూ .. బాలానగర్ లో రూ.2 కోట్ల గోవా మద్యం పట్టివేత
- ఎన్నికల సిబ్బందికి హోటల్ మెనూ ఇదే.. ఈసీ ఆదేశాలు జారీ
- MI vs KKR: తడిసి ముద్దయిన ఈడెన్ గార్డెన్స్.. కోల్కతా vs ముంబై మ్యాచ్ ఆలస్యం
- ఇదేం అరాచకం : సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ ను చంపిన మహిళ
- పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రవిగుప్తా
- చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి
Most Read News
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- Poco F6 Pro ... ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు.. లాంఛింగ్ ఎప్పుడంటే,,,
- Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్
- ఉద్యోగులు టీషర్టులు,జీన్స్ తో ఆఫీసుకు రావొద్దు: టీఎస్ఆర్టీసీ
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?