జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్మూకాశ్మీర్ లో భూకంపం వచ్చింది. రాత్రి 7.01 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. కార్గిల్, లద్దాఖ్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. రిక్టర్ స్టేలుపై తీవ్రత 5.3గా నమోదైంది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే లోయలో మరోసారి భూమి కంపించింది. రాత్రి 7.07గంటల సమయంలో శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా రికార్డైంది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

For more news...

తెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

 

హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో కేరళ నెంబర్ వన్