ఆరు మాసాలుగా రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలను వణికించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గగన్ పహడ్ వద్ద రోడ్డుపై హంగామా చేసి తప్పించుకొని రాజేంద్రనగర్ అటవీ ప్రాంతంలోకి పారిపోయిన చిరుత.. శనివారం రాత్రి బోనులో పడింది. ఈ చిరుత నగర శివారులో సంచరిస్తూ.. మూగ జీవాలపై దాడి చేస్తుంది. శుక్రవారం రాత్రి కూడా వాలంతరి సమీపంలో రెండు లేగ దూడలపై దాడిచేసి హతమార్చింది. అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత శనివారం చిక్కింది. చిక్కిన చిరుతకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి.. చిరుతను మగచిరుతగా గుర్తించారు. అనంతరం చిరుతను జూ పార్కుకు తరలించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి చిరుతను నల్లమల అడవిలో వదలనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
రాజేంద్రనగర్లో తప్పించుకున్న చిరుత బోనుల పడ్డది
- హైదరాబాద్
- October 11, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- పారిస్ ఒలింపిక్స్కు మన శ్రీజ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్