కొన్ని ఆటంకాల కారణంగా ఔషధ పంపీణీ సవ్యంగా సాగటం లేదన్నారు కృష్ణపట్నం ఆనందయ్య. పంపిణీకి సరపడా వనరులు సమకూరడంలేదన్నారు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప సహకారం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు కరోనా మందును అందిస్తామన్నారు. ఇవాళ(సోమవారం) సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే మందు అందిస్తామన్నారు. అంతేకాదు..కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోందన్న ఆనందయ్య.. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావద్దని కోరారు.
మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించట్లేదు
- ఆంధ్రప్రదేశ్
- June 7, 2021
లేటెస్ట్
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
- కోల్కతాతో మ్యాచ్కూ ధవన్ దూరం
- తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ
- ఉప్పల్లో కోహ్లీ మేనియా
- ఇంటర్ ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు
- కాంగ్రెస్, ప్రజలకు మధ్య గోడలా నిలబడ్త: మోదీ
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా