ఆంధ్రప్రదేశ్
చుట్టూ పులులు.. ఎటొచ్చి ఎప్పుడు దాడి చేస్తాయో.. కొండెక్కాలంటే వణుకుతున్న శ్రీవారి భక్తులు
ఏడు కొండలవాడా.. వెంకటరమణా గోవిందా.. గోవిందా.. అని అలిపిరి మార్గంలో స్లోగన్స్ వినపడతాయి. కాని కొంత కాలం నుంచి ఏడు కొండల స్వామీ.. మెట్ల మార్
Read Moreలోకాయుక్త ఆఫీసులో తుపాకీ కాల్చుకున్న హెడ్ కానిస్టేబుల్
కర్నూల్ లోకాయుక్త ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకాయుక్త ఆఫీసు వద్దకు సత్యనారాయణ  
Read Moreటమాటాకిలో రూ.3.. రోడ్డు పక్కన పారబోసిన రైతులు
కర్నూల్: ఆగస్టులో ఆల్టైమ్ రికార్డుతో మోత మోగించిన టమాటా ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. గత నెలలో కిలో రూ.200పైగా ధరతో రైతులకు సిరు
Read Moreఈ కాలంలో వీటిని తినండి... ఇన్ ఫెక్షన్లను దూరం చేసుకోండి....
వర్షాకాలం వచ్చిదంటే చాలు చాలా మంది అచ్..అచ్ అని తుమ్ముతుంటారు... దగ్గుతుంటారు. అంటే వారి శరీరం ఇన్ ఫెక్షన్ బారిన పడిందన్నమాట. మరి రో
Read Moreఆయనది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాడని విమర్శించారు మంత
Read Moreకొనేవాళ్లు లేక టమాటాలు పారబోస్తున్న రైతులు : నెల రోజుల్లో తలకిందులు
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు
Read Moreగుడిలో రంకెలేస్తూ.. కొట్టుకున్న భక్తులు,, సిబ్బంది
నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ జరిగింది.మాట మాట పెరిడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
Read Moreఏపీలో ముగ్గురు రాక్షసులు తయారయ్యారు:మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్ ముగ్గురు రాక్షసులు తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, ద
Read Moreసముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు : కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్
విశాఖ సముద్ర తీరానికి సమీపంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా 200 నాటికల్ మైల్ దూరంలో చిక్కుకుపోయారు జాల
Read Moreతిరుమల కొండపై విమానం చక్కర్లు : అపచారం అన్నా పట్టించుకోని వైనం
తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పైనుంచి మరోసారి విమానం వెళ్లింది. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నా
Read Moreచెప్పుతో కొడితే చాలు.. రూ.10 లక్షలు ఇస్తారు : తెలుగు పోస్టర్లు.. చెన్నైలో కలకలం
సనాతన ధర్మం నిర్మూలించటం కాదు.. సమాధి చేయాలంటూ తమిళనాడు మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్
Read Moreతిరుమలలో చిక్కిన మరో చిరుత
తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ ఆలయంల ఏడవ మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపార
Read Moreకరోనా వ్యాక్సిన్ కు.. గుండెపోటులకు సంబంధమే లేదంట
భారతదేశంలో గత మూడేళ్లలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో కొంతమంది పరిశోధకులు ఓ అధ్యయనం చేసి కరోనా వ్యాక్సిన్ కు గుండెపోటు కేసులకు ఎలాంటి
Read More












