
ఆంధ్రప్రదేశ్
గిట్టుబాటు ధర లేదని.. చెరుకు పంటకు నిప్పు పెట్టిన రైతన్న
రైతుల అవస్థలు ఎంత చెప్పినా తక్కువే. ఆరుగాలం కష్టపడి పంట వేస్తే వాతావరణం కరుణించకపోయినా కష్టమే. పంట చేతికి వచ్చినా.. గిట్టుబాటు ధర లేకపోయినా కష్టమే. ఎట
Read Moreఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?
ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.
Read Moreశ్రీశైలం వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంటి : సీసీ కెమెరాలో రికార్డు
శ్రీశైలం మల్లన్న దేవాలయం ముఖద్వారం వద్ద సోమవారం ( మార్చి 17) రాత్రి 11 గంటలకు ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఆలయానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన
Read MoreAP News: తిరుపతమ్మ తిరునాళ్లలో వైసీపీ, టీడీపీ రాళ్ల దాడులు : పోలీసులకే గాయాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాల్లో సోమవారం ( మార్చి 17) టీడీపీ ..
Read Moreసీఐడీ కస్టడీకి పోసాని.. నెక్స్ట్ ఏంటి.. ?
అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ వైసీపీ నేత, నటుడు పోసాని ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ( మార్చ
Read Moreఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కొండా సురేఖ
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఇటీవల టీటీడీ దర్శనాల విష
Read Moreతెలంగాణ గోవిందం : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు తిరుమలలో ప్రత్యేక దర్శనం
తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరక
Read Moreవాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
వాలంటీర్ల అంశంపై ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల వాడి వేడి చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు రూ. 10 వేలు జీతం ఇచ్చి కొనసాగిస్
Read Moreవాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఎప్పుడు.. జున్ను, స్వీట్లతో రెడీగా ఉన్నారు: ఎమ్మెల్సీ రమేష్ సెటైర్లు
2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం రూ.10 వేలు ఇస్తామంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కూటమి ప్రభుత
Read More‘రాయలసీమ’పై ముందుకా వెనక్కా? ఈఏసీ ఆదేశాలను ఏపీ పాటిస్తుందా..
ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకొస్తుందా? ఇప్పటికే పంప్హౌస్ తవ్వకం 90%, అప్రోచ్
Read Moreకూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదు
అవధూత కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి
Read Moreశ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్: ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్త..!
శ్రీశైలం వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది కేటుగాళ్లు.. వసతి.. రూమ్స్ పేరుతో నకిలి వెబ్ సైట్స్ సృష్టించి భక్తులను దోచుకుంటున్నారు.
Read Moreతిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. లక్షలు దండుకున్న కేటుగాళ్లు.. కేసు నమోదు
తిరుమలలో భక్తులను మోసగించే కేటుగాళ్ల భరతం పడుతున్నారు తిరుమల పోలీసులు. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ నంటూ .. వీఐపీ దర్శనం ఇప్పిస్తానని భ
Read More