ఆంధ్రప్రదేశ్

AP News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

 కడప జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో   ఐదుగురు మృతి చెందారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్​ ల

Read More

విజయవాడలో బాంబు కలకలం... ఎల్ఐసీ బిల్డింగ్ ను పేల్చేస్తామంటూ ఫోన్‌కాల్‌

విజయవాడలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. శనివారం ( మే 24 ) విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం.

Read More

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, కారు ఢీకొని ఐదుగురు స్పాట్ డెడ్

అమరావతి: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ కారు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే

Read More

తిరుమలలో మద్యం మత్తులో పోలీసుల హాల్ చల్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‎లో 300 దాటిన మీటర్

తిరుమల: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సామాన్య ప్రజలను పట్టుకునే పోలీసులే మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ ఘటన కలియుగ దైవం శ్రీవారి సన్నిధి తిరుమలలో చోటు చే

Read More

బనకచర్లకుసహకరించండి.. 200 టీఎంసీలకు అనుమతివ్వండి: చంద్రబాబు

కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్​కుఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి   రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు విన్నపం 

Read More

జూన్ 1 నుంచి 44 సమ్మర్​ వీక్లీ స్పెషల్​ రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

వచ్చే నెల 1 నుంచి జులై 31 వరకు సర్వీసులు హైదరాబాద్​సిటీ, వెలుగు: వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శిం

Read More

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  డీఎస్సీ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. టెట్, డీఎస్సీ

Read More

AP News: మహానంది వెళ్లి వస్తూ.. ఆరుగురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ... కొమరోలు మండలం తాటిచెర్ల ముత్తు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. &nbs

Read More

2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఏపీ రాజకీయాల్లోనే కీలక మలుపు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యిందా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ ఖా

Read More

ఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్‎లో పాజిటివ్ కేసు నమోదు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం (మే 22) వైజాగ్‎లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. తాజాగా కడపలోకి కొవిడ్ ఎంట్రీ ఇచ్చింది.

Read More

ఒక్క రోజులోనే 72 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం : అర్థరాత్రి వరకు పర్యవేక్షించిన అదనపు ఈవో

వేసవి సెలవుల కారణంగా  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. గురువారం (మే 22) రికా

Read More

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. విశాఖలో పాజిటివ్ కేసులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

 కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు

Read More

తిరుమలలో అన్యమత ప్రార్థనలు.. ఆరా తీసిన ఎస్పీ

తిరుమలలో  ముస్లిం వ్యక్తి నమాజ్​ చేసిన విషయంపై ఎస్పీ వి. హర్షవర్దన్​ రాజు స్పందించారు.  తిరుమల కళ్యాణ వేదికను సందర్శించిన ఆయన  అక్కడ స్

Read More