ఆంధ్రప్రదేశ్
ఆ జిల్లాల్లో కంపించిన భూమి... భయంతో జనం పరుగులు
ప్రకాశం జిల్లాలో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. ముండ్లమూరులో ఆదివారం (మే7) ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కం
Read Moreమణిపూర్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం హెల్ప్ లైన్
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో గందరగోళంగా మారింది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియ
Read Moreకొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టుకోలేదు.. సిట్వేసి ఏం పీకుతారు
కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఎక్కడికక్కడ విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. స్
Read Moreటెక్నాలజీ ఉన్నా.. విపత్తులు తెలియడం లేదా?
రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డుపై నిలబెట్టిందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.టెక్నాలజీ వచ్చినా ఏం ఉపయోగం లేదన్నారు. సాంకేతికను ఉపయో
Read Moreతిరుమల శ్రీవారి టికెట్ల స్కాం.. 41 నకిలీ వెబ్ సైట్లు బ్యాన్
నకిలీ బాధ తిరుమల శ్రీవారిని కూడా వదిలి పెట్టడం లేదు. దేవ దేవుడి పేరు మీద నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు, దర్శనాలు, ప
Read Moreగోవిందం ప్యాకేజీ.. ఐఆర్సీటీసీ కొత్త ప్లాన్
సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. ఇప్పటికే టూర్లకు ప్లాన్ చేశారా.. వేసవి సెలవులు ముగిసేలోగా తిరుమల టూర్ ప్లాన్ చేసుకున్నారా.. అయితే మ
Read Moreనిందలు భరించలేకపోతున్నా.. రాజకీయాలనుంచి తప్పుకుంటా
వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో కొందరిపై పరోక్ష విమర్శలు చేశారు. ఓదశలో తీవ్ర భావోద్వేగానికి గురైనా విషయం తెలిసిందే..
Read Moreనేను పర్యటిస్తేనే.. ప్రభుత్వం స్పందిస్తుందా?
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగింది. తన పర్యటనలోఅకాల వర్షాలకు పంటనష్టం జరిగిన ప్రా
Read Moreగనులివ్వకుండా నష్టాల్లోకి నెట్టారు.. విశాఖ ఉక్కు అంశంపై ఎంపీలు గళం విప్పాలి
విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల వెనుక కేంద్రప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ. విశాఖ ఉక్కు
Read Moreసుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్ 5 జోన్ వివాదం ముడిపడేనా?
జీవో నెంబరు 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్పై సుప్రీంకోర్టును
Read Moreఇకపై మా ప్రభుత్వానికి అన్ని మంచి శకునాలే... త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ
అమరావతి రైతులకు హైకోర్టు షాకిచ్చింది. తాజా తీర్పుపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. ఇకపై అన్నీ మంచి శకునాలే వస్తాయన్నారు. త్
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు కాగా.. పదిమందికి కాళ్లు,చేతులు విరిగినట్లు ప్రత
Read Moreఏపీలో బిగ్ అలెర్ట్... పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో తుఫాన్ ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది.దీని ప్రభావంతో మరోమూడు రోజులు ఏపీలో పిడుగుల
Read More












