ఆంధ్రప్రదేశ్

Agniveer : అగ్నివీర్‌లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్‌.. 

సాయుధ బలగాల్లో నాలుగేళ్లు విధులు పూర్తి చేసుకున్న తర్వాత త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్ లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకం

Read More

జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ.. జీవో నంబర్‌ 1 కొట్టేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను ఏపీ హైకోర్టు

Read More

మే 12న జీవో నంబరు ఒకటిపై ఏపీ హైకోర్టు తీర్పు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2వ తేదీన తీసుకొచ్చిన జీవో నంబరు ఒకటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (మే 12వ తేదీ) హైకోర్టు త

Read More

తీవ్ర తుపానుగా ‘మోచా’

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం రాత్ర

Read More

కోడికత్తి కేసు జూన్ 15కు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసుపై గురువారం( మే11) విచారణ జరిగిం

Read More

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. జగన్ ను ఆహ్వానించాం.. మోడీకి కూడా ఆహ్వానం..

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో  శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిష

Read More

పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని గద్దె దింపుతాం

వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి..  ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా

Read More

రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న  క్రికెటర్ రాయుడు .... గుంటూరు నుంచి పోటీ చేస్తారా?

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అంబ

Read More

కుమారి 19 ఎఫ్.. మృతి

విశాఖ పట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఉన్న తెల్ల పులి కుమారి(19)  మృతి చెందింది. ఇది 2004 లో జన్మించింది. 2007లో హైదరాబాద్ లోని నెహ్రూ

Read More

తీవ్ర తుఫానుగా మోచా.. తెలంగాణ, ఏపీపై ఎఫెక్ట్ ఎంతంటే...?

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మే 11వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాల సమయంలో అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల

Read More

పంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,277 కోట్లను

Read More

దెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత?.. చంద్రబాబు ట్వీట్

రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్ట

Read More

కేంద్రం కోర్టులోకి  నీటి వాటాల పంచాయితీ

  కేంద్రం కోర్టులోకి  నీటి వాటాల పంచాయితీ కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం 50% నీటి వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ 66:34 నిష్పత్తిలో

Read More