ఆంధ్రప్రదేశ్

బిగుస్తున్న ఉచ్చు.. వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధమైంది. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర

Read More

వైసీపీకి సారీ చెప్పిన కమెడియన్ పృథ్వీరాజ్ : లైలా సినిమాకు మద్దతివ్వండి

లైలా మూవీ ఈవెంట్ లో 11 మేకల కామెంట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ స్పందించారు. దిగివచ్చి క్షమాపణలు చెప్ప

Read More

Bird Flu: మనుషులు ఉండాలా..? పోవాలా..? చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు..!

పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగింది. చేపల చెరువులకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లను వేస్తున్నట్లు తెలిసింది. చనిపోయిన కోళ్లను యజమానులు చేప

Read More

ఏపీలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..కలెక్టర్ ఏమన్నారంటే.?

ఆంధ్రప్రదేశ్  ఏలూరు జిల్లాలో   ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్  అంటూ వచ్చిన వార్తలపై  జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించారు. &nbs

Read More

మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్.. ఏపీలో తొలి కేసు నమోదు

  తెలుగు రాష్ట్రాల్లో  బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ ఇపుడు మనుషుల్లో కూడా వస్తుంది. లేటెస్ట్ గా ఆంధ్రప్ర

Read More

ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచార‌‌‌‌‌‌‌‌ణ

సెక్షన్​ 3పై కేంద్ర గెజిట్​ను కొట్టేయాలని ఏపీ పిటిషన్​ హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వాటాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ

Read More

ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్స్

44 మందికి శాఖలు కేటాయిస్తూ ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు:  ఏపీలో పనిచేస్తూ స్వరాష్ట్రానికి వచ్చిన తెలంగాణ ఉద్యోగుల

Read More

హైదరాబాద్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్: ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ను గురువారం ఉదయం హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ

Read More

చెప్పిన టైమ్‎కే రండి.. భక్తులకు టీటీడీ కీలక సూచన

తిరుపతి: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) బోర్డు కీలక సూచన చేసింది. దర్శన టోకెన్లు, టికెట్లలో పేర్కొన్న సమయానికే క్యూలైన్లలో

Read More

ఫోన్లు, మెసేజ్‎లతో వేధిస్తున్నారు: YCP ఫ్యాన్స్ దెబ్బకు సైబర్ క్రైమ్‎ను ఆశ్రయించిన పృథ్వీ

హైదరాబాద్: సినీ నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ శ్రేణులు గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్స్ పెడుతూ వేధిస్తున్నారని కుటుంబ

Read More

మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

గుంటూరు: మరో 25-30  ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని.. అన్యాయానికి పాల్పడుతోన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస

Read More

హైదరాబాద్లో కిలో చికెన్ 100 రూపాయలే.. బిర్యానీ రేట్లు తగ్గిస్తారా లేదా..?

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధర.. కిలో చికెన్ 100 ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల వెహికిల్స్ రాకుండా తనిఖీలకు 24 చెక్ పోస్టులు కోళ్ల ఫారాల్లో తని

Read More

దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం: చంద్రబాబు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం

Read More