
ఆంధ్రప్రదేశ్
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. కరెంట్ ఛార్జీల పెంపుపై గవర్నర్ కీలక ప్రకటన
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2025-26లో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల
Read Moreరానన్న జగన్ అసెంబ్లీకి వచ్చాడు.. సభ మధ్యలోనే వాకౌట్
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు చాలా జరిగాయి. 2025, ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవి రొట
Read Moreనెత్తిన జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. పెళ్లి బట్టలతోనే గ్రూప్ 2 ఎగ్జామ్కు
పెళ్లి బట్టలు.. నెత్తిపై జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. ఇలా పెళ్లి మండపంలో ఉండాల్సిన ఓ నూతన వధువు పరీక్ష కేంద్రంలో దర్శనమిచ్చింది. దీంతో ఏం జరుగుతు
Read Moreఎవరికో భయపడి కాదు.. జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్: 2025, ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ షురూ కానుంది. అయితే, ఏపీ మాజీ సీఎం,
Read Moreఏపీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై గొడవేంటి.. కొందరు అభ్యర్థులు పరీక్ష ఎందుకు రాయలేదు..
ఏపీలో గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కటం ఉద్రిక్తతకు దారి తీసింది. అభ
Read Moreఅపోలో హాస్పిటల్లో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ లో చేరారు.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ శనివారం ( ఫిబ్రవరి 23, 2025 ) వైద్య పరీక్షల కోసం ఆసు
Read Moreశ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దుర్ఘటన.. మోకాళ్ల లోతు మట్టి, బురద.. టన్నెల్ లోపలికి వెళ్లే పరిస్థితే లేదు..
నాగర్కర్నూల్ / అమ్రాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్–1లో లోపలే చిక్కుకుపోయిన 8 మంది కార్
Read Moreరేపు(ఆదివారం) ఏపీలో గ్రూప్2 ఎగ్జామ్స్ యథాతధం
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్2 మెయిన్స్ ఎగ్జామ్ ఆదివారం(ఫిబ్రవరి 23) యథాతధంగా నిర్వహించనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీపీ
Read Moreబర్డ్ ఫ్లూ లేదూ.. తొక్కా లేదు.. : ఫ్రీ చికెన్ అనగానే ఎగబడి తిన్న వేలాది జనం
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినటమే మానేశారు.. సారీ.. సారీ కొనుక్కుని తినటం మానేశారు.. అదే ఫ్రీ అంటే.. బర్డ
Read Moreమరుగుజ్జు గెలాక్సీలను కనుగొన్న ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్
మధ్యస్థాయి బ్లాక్ హోల్కు సంబంధించి భారీ శాంపిల్స్.. రాగ దీపిక(ఆస్ట్రోఫిజిసిస్ట్) నేతృత్వంలో ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్ విజ
Read Moreనీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ కంప్లైంట్
నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ (కేఆర్ఎంబీ)కి బోర్డుకు ఫిర్యాదు చేసింది
Read Moreడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫోటోల మార్ఫింగ్ పై కేసులు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన ఫోటోల మార్ఫింగ్ సంచలనం రేపుతోంది. పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేసినవారిపై ఏపీలో పలు చోట్ల కేసుల
Read Moreఏపీ అడిగిందని కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం వాయిదా
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) అత్యవసర సమావేశం సోమవారానికి వాయిదా పడింది. సమావేశం వాయిదాపై రెండు తెలుగు రాష్ట్ర
Read More