ఆంధ్రప్రదేశ్
ఏపీ EC వాణీమోహన్ ను తొలగించిన SEC నిమ్మగడ్డ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(SEC) నిమ్మగడ్డ ప్రసాద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు అంతరాయం కలిగించి… పంచాయతీ ఎన్నిక
Read Moreవైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం
అనంతపురం: ఓ హోంగార్డు.. ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా.. కండక్టర్, డ్రైవర్లను దుర్భాషలాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన హోంగార్డు ఉదంతం సోషల్ మీడియా
Read Moreసంక్రాంతి బ్రహ్మోత్సవాలు: శ్రీశైల స్వామి, అమ్మవార్లకు భృంగివాహనసేవ
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన
Read Moreబైక్ పై డ్రాప్ చెయ్యమని.. ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన ప్రేయసి
ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిని హత్యచేసింది ఓ యువతి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్
Read Moreకోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తా
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి… వారికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో వ్యవహరించాడు.తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిం
Read Moreహైకోర్టులో ప్రభుత్వానికి ఊరట..ఎన్నికల కమిషన్ కు ఎదురు దెబ్బ
పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ప్రజాఆరోగ్యం దృష్ట్యా షెడ్యూల్ సస్పెండ్
Read Moreఅమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్
నెల్లూరులో ఇవాళ(సోమవారం) అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తల్లుల ఖాతాలోకి నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ
Read Moreనిందితుల అరెస్ట్ : అఖిల ప్రియ డైరెక్షన్ లోనే కిడ్నాప్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరికొంతమందిని పట్టుకున్నామన్నారు సీపీ అంజనీ కుమార్. ఈ కేసుకు సంబంధించి
Read Moreతక్కువ ధరకే ల్యాప్ టాప్ లు.. ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్
పేద పిల్లలు కూడా పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతోనే అమ్మఒడిని ప్రారంభిచామన్నారు ఏపీ సీఎం జగన్. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం
Read Moreఅఖిలప్రియకు నో బెయిల్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. అఖిలప్రియను మూడు రో
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. నుజ్జునుజ్జయిన కారు
విజయనగరంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ జంక్షన్ సర్కిల్ వద్ద అదుపుతప్పి ఓ కారు ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా
Read Moreరూ.100 కోట్లకు చేరుకున్నతిరుమల శ్రీ వాణి ట్రస్ట్
దేశంలోని ఆలయాల పునర్నిర్మాణం, భద్రతకు ఈ నిధులు తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… టీటీడీ సహాయ సహకారాలతో ప్రారంభించిన శ్రీ వాణి ట్రస్ట్ భక్తుల మన్ననలు పొ
Read Moreఅడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా అడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశార
Read More












