ఆంధ్రప్రదేశ్
వైజాగ్ వైసీపీకి భారీ షాక్ : జనసేనలోకి కార్పొరేటర్లు
విశాఖ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చ
Read Moreఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..
ఏపీలోని కడప జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతోంది.. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురు
Read Moreతిరుపతిలో ఉద్రిక్తత: భూమన హౌస్ అరెస్ట్.. గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..
టీటీడీ గోశాల అంశంపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార టీడీపీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇవాళ ( ఏప్రిల్ 17 ) గోశా
Read Moreఅధికారుల నిర్లక్ష్యం..వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు సమాచారం ఇచ్చినా &nbs
Read Moreకన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పల్లాలో
Read MoreTCS News: జాక్పాట్ కొట్టిన టీసీఎస్.. 99 పైసలకే 21 ఎకరాలు, ఏపీ సర్కార్ సంచలనం..
AP News: దేశంలోని ఐటీ సేవల రంగంలో దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ప్రస్తుతం జాక్ పాట్ కొట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వం వ
Read Moreమందు బాటిల్ టచ్ చేస్తే చేతులు నరికేస్తా : ఎక్సైజ్ పోలీసులకు బెల్ట్ షాపు వార్నింగ్
ఏపీలోని నంద్యాల జిల్లాలో బెల్ట్ షాపుకి నిర్వాహకులు రెచ్చిపోయారు.. ఎక్సయిజ్ అధికారులు,పోలీసులపై తిరగబడ్డారు బెల్ట్ షాపు నిర్వాహకులు. నంద్యాల జిల్లాలోని
Read Moreతిరుమల కొండపై కొట్టుకున్న డ్రైవర్లు : శివ అనే డ్రైవర్ మృతి
తిరుమలలో దారుణం జరిగింది.. పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య మొదలైన గొడవ ఓ డ్రైవర్ మరణానికి కారణమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 3
Read Moreగోదావరి జలరవాణా మార్గం ఏమైనట్టు? భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గతంలో ప్లాన్.. అటకెక్కిన ప్రతిపాదన
దశాబ్దాలు దాటినా అడుగు ముందుకు పడని డ్రీమ్ ప్రాజెక్ట్ 2013లో రూ.కోటి వ్యయంతో గోదావరిలో సర్వే ఆ తర్వాత కేంద్రం మౌనంతో అ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 15) శ్రీశైల భ్రమరాంబిక కుంభోత్సవం.. నిజ రూప దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
శ్రీశైలం, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబికా దేవికి మంగళవారం కుంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆనవాయితీగా ఉగాది అన
Read Moreటీటీడీ గోశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: ఈవో శ్యామలరావు
టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు.గత ప్రభుత్వంలోవిజిలెన్స్ అధికారులను అనుమతించలేదన్న
Read Moreశ్రీశైలం: భ్రమరాంభ దేవికి కుంభోత్సవం..
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం ఏటా చైత్ర మాస
Read Moreనంద్యాల జిల్లా: 300 అడుగుల పాము అంటూ తాగుబోతు ఫేక్ కాల్
మద్యం మత్తులో ఓ వ్యక్తి అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టాడు. నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండలం కరివెనలో అర్దరాత్రి బాగా మద్యం సేవించి రోడ్డుపైకి
Read More












