
ఆంధ్రప్రదేశ్
రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, టీడీపీ, బీజేపీ పొత్తు వల్లే తాను ఆ నాడు ఎంపీగా ఎన్నికయ్యానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూ
Read Moreతెలంగాణ IAS, IPSలకు కేంద్రం షాక్ : ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ కేడర్ కావాలని కోరిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విజ్ఞప్తి చేసిన 11 మంది ఐఏఎస్, ఐప
Read Moreవైజాగ్లో టీసీఎస్ కంపెనీ : నారా లోకేశ్
న్యూఢిల్లీ : ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ వైజాగ్లో కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. దీనివల్ల 10 వేల మంద
Read Moreటీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్రావు
ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు బుధవారం(అక్టోబర్ 09) టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబ
Read Moreజమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు
హైదరాబాద్: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ విధానంలో దేశం మొత్తం ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే నష్టం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబ
Read Moreహర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్దే విజయమని అంచనా
Read Moreవైసీపీది ఫేక్ బుద్ధి.. అంతా ఫేక్ ప్రచారం.. మంత్రి అనిత
విజయవాడ వరద బాధితులకు అందించిన వరద సాయంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. వరద సాయంపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీప
Read Moreశ్రీశైలం డ్యామ్ రిపేర్లకు రూ.103 కోట్లు మంజూరు
డ్యామ్ ను సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింద
Read Moreశ్రీశైలం జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండచరియలు మరమ్మత్తులకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్..
శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంకు పరిశీలన ముగిసింది... ఈ క్రమంలో డ్యామ్ మరమ్మతుల కోసం 103 కోట్లకు ఆమోదం తెలిపారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. నవంబర్ లో
Read Moreతిరుమలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమాన
Read Moreపవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట
Read Moreబెజవాడలో గంజాయి కలకలం.. 808 కిలోల మత్తుపదార్దాలు సీజ్
ఆంధ్రప్రదేశ్లో గంజాయి కలకలం రేగింది. విజయవాడలో మత్తు దొంగల మత్తును పోలీసులు వదిలించారు. కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సోమవారం ( అక్టోబర్ 7) &nbs
Read MoreCyclone: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. అక్టోబర్లో మూడు తుఫాన్లు.!
ఇటీవలే భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఏపీకి మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో
Read More