ఆంధ్రప్రదేశ్
ఎంపీడీవోపై దౌర్జన్యం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అరెస్ట్
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి తన ఇం
Read Moreతిరుమలలో కన్నుల పండువగా శ్రీవారి గరుడ సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి గరుడసేవ ఘనంగా జరుగుతోంది. గరుడసేవకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలోని నాలుగు మాఢవీధులు ఇప్పటికే భక్
Read Moreరూ.50లకు కక్కుర్తిపడ్డ ఉద్యోగులు.. విధుల నుంచి తొలగింపు
రూ.50లకు కక్కుర్తిపడి గ్రామవాలంటీర్లు తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు
Read Moreఎస్వీ జూపార్కులో 5 తెల్లపులి పిల్లలు జన్మించాయి
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్(SV) పార్క్ లో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. తెల్లపులులు సమీర్, రాణి ఈ ఐదు పిల్లలకు జన్మించాయని జూ అధికారులు తెలి
Read Moreఆటోవాలాలకు రూ.10వేలు.. స్కీమ్ ప్రారంభించిన CM జగన్
YSR వాహన మిత్ర పథకం ప్రారంభం ఏపీలో YSR వాహన మిత్ర పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇవాళ (శుక్రవారం) తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో పథకం ప్రారంభ
Read Moreమోహిని అవతారంలో శ్రీనివాసుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో తిరుమల క్షేత్రం గోవ
Read Moreప్రభుత్వానికి కనీస అవగాహాన లేదు: బాబు ట్వీట్స్
ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని మండి పడ్డారు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు చంద్రబాబు. తక్క
Read Moreఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం గుడికి చేరుకోనున్న సీఎంకు రాష్ట్ర మంత్రులు ఓంకా
Read Moreరోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకోన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ము
Read Moreగోదావరి బోటు మృతుల కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగం
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటన పాపికొండల్లో గోదావరి బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ 90 లక్షల పరిహారం చెక్కులను ఏపీ ప్రభుత్వం
Read Moreఆకలి తీర్చే అక్షయపాత్ర: మహాయజ్ఞంలా అన్నప్రసాదం
జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి వేంకటేశ్వరుడు. భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు, తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు. అవును ఆ దేవద
Read Moreకర్నూల్ లో ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమింగలం
కర్నూలులో అక్రమాస్తుల అభియోగాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో అవినీతి తిమింగలం పట్టుబడింది. ఏపీ-తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు లో పనిచే
Read Moreకల్పవృక్ష వాహనంపై శ్రీవారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు… కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో త
Read More












