ఆంధ్రప్రదేశ్
రేపే జగన్ మంత్రివర్గం ప్రమాణం : 25 మందితో జంబో కేబినెట్
*ఏపీ మంత్రి వర్గ ఏర్పాటులో సీఎం జగన్ వ్యూహం *సామాజిక వర్గ సమీకరణలకు అధిక ప్రాధాన్యం *ఐదుగురు ఉపముఖ్యమంత్రులు *50 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ
Read Moreజగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రులు వీళ్లే
ఆంధ్రప్రదేశ్ లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం కొలువుదీరబోతోంది. మొత్తం 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయబోతున్నారు వైఎస్ జగన్. 8 మంది బీ
Read Moreగవర్నర్కు మంత్రుల జాబితా అందించిన CM జగన్
విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఏపీలో మంత్రివర్గ సభ్యుల ప్రమాణంపై చర్చించారు. మంత్రివర్గ జాబితాను గవర్నర్
Read MoreAP అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందో అన్న సస్పెన్స్ దాదాపు వీడిపోయింది. ముగ్గురు, నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినా చివరిగా తమ్మినేని సీతార
Read Moreప్రత్యేకహోదా గురించి ఎవరు మాట్లాడినా దండగే: కన్నా
ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడిన ప్రయోజనం ఉండదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయనం అని అన్నారు. ఏపీ
Read Moreఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా జీవీడి కృష్ణమోహన్
జీవీడీ కృష్ణ మోహన్ ను సలహాదారు(కమ్యునికేషన్స్)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడం
Read Moreవిజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్
అమరావతి : రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజధాని అమరావతి చేరుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో క
Read Moreపవన్తో రాజోలు ఎమ్మెల్యే భేటీ
జనసేన పార్టీ తరఫున రాజోలు నుంచి అసెంబ్లీకి ఎన్నికయిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ .. ఇవాళ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తొలిసారి కలిశారు. ఈ ఉ
Read Moreనేను వంద శాతం హిందువునే : వై.వి.సుబ్బారెడ్డి
తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్ట దైవమని మాజీ ఎంపీ, టీటీడీ పాలకమండలి చైర్మన్గా ఖరారైన వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం
Read Moreఏపీలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వీరే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో వైఎస్ జగన్ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు. అన్ని సామాజిక వ
Read Moreశాడిస్ట్ మహిళ : చిన్నపిల్లాడితో చెదలు మందు తాగించింది
విశాఖపట్నం నగరంలో దారుణం జరింగింది. ఓ శాడిస్ట్ మహిళ మూడేళ్ల చిన్నారికి చెదలు మందు తాగించడంతో.. హాస్పిటల్ పాలయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయి
Read Moreజగన్ క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం రేపు(శనివారం) కొలువుదీరనుంది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెల
Read Moreఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసి
Read More












