ఆంధ్రప్రదేశ్
ఇవాళ నంద్యాలకు పవన్ కళ్యాణ్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూ జిల్లాలోని నంద్యాలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇటీవల తుది శ్వాస విడిచిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని
Read Moreకొత్త టీమ్ ను ప్రజలే ఎన్నుకుంటారు : చంద్రబాబు
ఈ నెల 23న ప్రధాని మోడీని దేశ ప్రజలు తిరస్కరించటం ఖాయమన్నారు AP సీఎం చంద్రబాబు నాయుడు. మ్యాచ్ లో అంప్లైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్ నే ధ్వంసం చేసేల
Read Moreఫల్టీ కొట్టిన ట్రాక్టర్ : ఒకరు మృతి..పలువురికి తీవ్ర గాయాలు
ఏపీలోని కృష్ణా జిల్లా తోలుకోడు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బర్రె అడ్డం రావడంతో… ట్రాక్టర్ ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్
Read Moreహైకోర్టు ఆర్డర్ తో అక్రమ కట్టడాన్ని కూల్చేశారు
ఆంధ్ర ప్రదేశ్.. విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ హై స్కూల్ స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని కూల్చేశారు రెవెన్యూ అధికారులు. కొన్నాళ్ల క్రితం హైస్కూలు
Read Moreఖండాంతరాలు దాటిన ప్రేమ : ఒక్కటైన ఆంధ్రా అమ్మాయి..అమెరికా అబ్బాయి
చిత్తూరు : ప్రేమకు డబ్బు, కులమతాలు, సంప్రదాయాలు అడ్డురావంటారు. సిన్సియర్ గా ప్రేమిస్తే ప్రియురాలి కోసం ఎంతవరకైనా వస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే విని
Read Moreఅలర్ట్ : భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఎండల తీవత్ర మరో మూడు రోజుల పాటు క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు, శుక్ర, శని వారాల్లో 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అం
Read Moreశ్రీవారి సన్నిధిలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్
క్రికెటర్స్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. రోహిత్
Read Moreఆర్టీసీ బస్సు-లారీ ఢీ : ఇద్దరు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆ
Read Moreమంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిడారి శ్రావణ్
అమరావతి: ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయక తప్పడం లేదు. చట్టసభల్లో సభ్యుడు కాని శ్రావణ్ 2018 నవం
Read Moreరాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు… కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈవీఎంలు, వీవీ
Read Moreఏపీ కేబినెట్ భేటీ వాయిదా
ఏపీలో సీఎస్, సీఎంల మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఈనెల 10న కేబినెట్ భేటీ నిర్వహిస్తా, ఎవరడ్డుకుంటారో చూస్తానంటూ శపథం చేసిన సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు స
Read Moreవిద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన లారీ..
కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఓ లారీ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. గణపవరం క్రాస్ రోడ్డు దగ్గర ఇటుకల బట్టీలో బూడిదను డంప్ చేసి వస్తున్న టిప్పర్ కు విద్య
Read Moreమా పోరాటం రాజకీయాల కోసం కాదు: చంద్రబాబు
ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈసీ కమిషనర్లతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..
Read More













